Shuru
Apke Nagar Ki App…
ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో *నాడు ఏప్రిల్ 13, 2022లో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు మరియు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు* సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం.
Tagore
ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో *నాడు ఏప్రిల్ 13, 2022లో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు మరియు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు* సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం.
More news from తెలంగాణ and nearby areas
- *నాడు ఏప్రిల్ 13, 2022లో వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు మరియు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు* సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. కానీ ఈరోజు సభలో రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలతో ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని చెప్పడం విడ్డూరం.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 24 ప్రజా తెలంగాణ న్యూస్/ *వీర కిశోరం,భారత స్వాతంత్ర్య సమర యోధుడు షాహిద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి* భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బట్టుదయానంద రెడ్డిపిలుపునిచ్చారు.. సోమవారం రోజున జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో భగత్ సింగ్ 95 వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు అనంతరం సీపీఐ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి సభ లో ఆయన పాల్గొని మాట్లాడారు..ఈ సందర్భంగా దయానంద రెడ్డి మాట్లాడుతూ విప్లవ విరకిశోరం ,భగభగ మండే నిప్పుకనిక షాహిద్ భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28 న పంజాబ్ లోని బంగా అనే గ్రామంలో కిషన్ సింగ్,విద్యావతి లకు జన్మించాడని,చిన్నతనంలోనే విప్లవ భావజాలాన్ని అలవర్చుకున్నడని,దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసి జైలు పాలయ్యారని,దేశం కోసం 23 సంవత్సరాల యుక్తవయసులో నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడిన సమరయోధులు భగత్ సింగ్ అని,ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని కామ్రేడ్ భగత్ సింగ్ ఇవ్వటం జరిగిందన్నారు.భగత్ సింగ్ ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని భగత్ సింగ్ జీవిత చరిత్రను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాలలో చేర్చి ఆయన జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని, భగత్ సింగ్ కు భారతరత్న ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలం అయ్యారని, ఉచిత విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం, రైతాంగ ,ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం షాహిద్ భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువత ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో,మాజీ సర్పంచ్ లు,భానుప్రకాష్ రావు తిగుల్ ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి pacs మాజీడైరెక్టర్ భూమయ్య, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి భిక్షపతి. మండల కార్యదర్శి తొందురు నర్సింహారెడ్డి. గజ్వేల్ పట్టణ కార్యదర్శి స్వర్గంరాజేశం. ఉపాధ్యా యులు సత్తయ్య సార్. సిపిఐ నాయకులు. ఎల్లారెడ్డి నరసింహారెడ్డి లింగం సార్ బిక్షపతి. కృష్ణమూర్తి అనంతం కరుణాకర్ రెడ్డి. రామ్ రెడ్డి. చిన్న మల్లారెడ్డి. పరశురాం.మరియు యువజన నాయకులు నితీష్ రెడ్డి. మనోజ్. అనిల్. నవీన్ . గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..4
- Post by Ali ammu1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపల్ నిమ్మకాయ మార్కెట్ యార్డులో పని కల్పించాలని కోరుతూ 12వ రోజు కొనసాగుతున్న మహాధర్నా అధ్యక్షులు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న మహాధర్నా సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కేట్ యార్డులో ప్రతి ఒక్కరి ఉపాధి కల్పించి తమ కుటుంబాలని ఆదుకోవాలని కోరారు ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ కార్యదర్శి కొండ వెంకన్న సభ్యులు,వెంకన్న,శంకరయ్య, పాండు,వెంకన్న,ధీరాజ్ ,సైదులు,రమేష్ ,వెంకన్న, కృష్ణ, ఐలయ్య, యాదగిరి, శంకర్.తదితరులు పాల్గొన్నారు2
- శివంపేట్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. భారత్ గ్యాస్ సెంటర్ వద్ద సిలిండర్ కోసం ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు. మండు ఎండలను కూడా లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.ఇంకా గ్యాస్ కష్టాలు తిప్పలు తగ్గకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా లోపంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1
- జనగాం జిల్లా:జనగామ పట్టణంలో భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సందర్భంగా సీపీఎం జిల్లా కార్యాలయంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.1
- అపర భద్రాద్రిగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలోని ఈనెల 27 న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జాతర ఘనంగా నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్ లు ఆలయ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. 13 రోజులపాటు జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలను రూట్ మ్యాప్ ను పరిశీలించారు. మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అలాగే ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రంగా ఉండుటకు శానిటేషన్ ఎప్పటికప్పుడు చేయించాలని, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, భారీ గేట్లను ఏర్పాటుతో భక్తులు క్యూ లైన్ పద్ధతిలో వచ్చేలా చూసుకోవాలన్నారు. రాత్రి పగలు ఎంపీడీవో సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. నాలుగు అంబులెన్స్ ను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని ఆలయం మండపం వద్ద డోనర్ పాసులను, వివిఐపి పాసుల వద్ద వేరు వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.1
- రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చూపిస్తున్న మోసపూరిత వైఖరికి నిరసనగా సభ నుండి నాకౌట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడంలో అలసత్వం వహించడం పిఆర్సి డీఏ విషయంలో సీపీఎస్ విషయంలో, ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వ చూపిస్తున్న. మోసపూరిత వైఖరికి సభ నుండి నాకౌట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు1