సింగరేణి అభ్యున్నతి, భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: డా. బి. జనక్ ప్రసాద్ సింగరేణి అభ్యున్నతి, భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: డా. బి. జనక్ ప్రసాద్ హైదరాబాద్, ఆగస్టు 24, 2026: సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC మరియు అధికారుల సంఘం CMOAI నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోమవారం సెక్రటేరియట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారు సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బొగ్గు గనులను ప్రారంభించడం, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి Central Public Sector Undertaking (CPSU) హోదా కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన PERKSపై ఆదాయపు పన్ను (IT) మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు , 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా (Profit Share) ప్రకటన వంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డా. జనక్ ప్రసాద్ కోరారు. అధికారులకు సంబంధించిన PRP, తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంతో చర్చించి, కార్మికులు మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్, పీతాంబరం, కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కోటేష్, పేరం శ్రీనివాస్, లలిత శ్రీ, నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే AITUC మరియు CMOAI నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్, ఆగస్టు 24, 2026: సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC మరియు అధికారుల సంఘం CMOAI నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోమవారం సెక్రటేరియట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారు సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బొగ్గు గనులను ప్రారంభించడం, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి Central Public Sector Undertaking (CPSU) హోదా కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన PERKSపై ఆదాయపు పన్ను (IT) మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు , 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా (Profit Share) ప్రకటన వంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డా. జనక్ ప్రసాద్ కోరారు. అధికారులకు సంబంధించిన PRP, తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంతో చర్చించి, కార్మికులు మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్, పీతాంబరం, కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కోటేష్, పేరం శ్రీనివాస్, లలిత శ్రీ, నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే AITUC మరియు CMOAI నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
సింగరేణి అభ్యున్నతి, భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: డా. బి. జనక్ ప్రసాద్ సింగరేణి అభ్యున్నతి, భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: డా. బి. జనక్ ప్రసాద్ హైదరాబాద్, ఆగస్టు 24, 2026: సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC మరియు అధికారుల సంఘం CMOAI నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోమవారం సెక్రటేరియట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారు సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బొగ్గు గనులను ప్రారంభించడం, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి Central Public Sector Undertaking (CPSU) హోదా కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన PERKSపై ఆదాయపు పన్ను (IT) మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు , 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా (Profit Share) ప్రకటన వంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డా. జనక్ ప్రసాద్ కోరారు. అధికారులకు సంబంధించిన PRP, తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంతో చర్చించి, కార్మికులు మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్, పీతాంబరం, కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కోటేష్, పేరం శ్రీనివాస్, లలిత శ్రీ, నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే AITUC మరియు CMOAI నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్, ఆగస్టు 24, 2026: సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC మరియు అధికారుల సంఘం CMOAI నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోమవారం సెక్రటేరియట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారు సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బొగ్గు గనులను ప్రారంభించడం, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి Central Public Sector Undertaking (CPSU) హోదా కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన PERKSపై ఆదాయపు పన్ను (IT) మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు , 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా (Profit Share) ప్రకటన వంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డా. జనక్ ప్రసాద్ కోరారు. అధికారులకు సంబంధించిన PRP, తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంతో చర్చించి, కార్మికులు మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్, పీతాంబరం, కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కోటేష్, పేరం శ్రీనివాస్, లలిత శ్రీ, నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే AITUC మరియు CMOAI నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
- సింగరేణి అభ్యున్నతి, భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: డా. బి. జనక్ ప్రసాద్ సింగరేణి అభ్యున్నతి, భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: డా. బి. జనక్ ప్రసాద్ హైదరాబాద్, ఆగస్టు 24, 2026: సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC మరియు అధికారుల సంఘం CMOAI నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోమవారం సెక్రటేరియట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారు సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బొగ్గు గనులను ప్రారంభించడం, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి Central Public Sector Undertaking (CPSU) హోదా కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన PERKSపై ఆదాయపు పన్ను (IT) మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు , 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా (Profit Share) ప్రకటన వంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డా. జనక్ ప్రసాద్ కోరారు. అధికారులకు సంబంధించిన PRP, తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంతో చర్చించి, కార్మికులు మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్, పీతాంబరం, కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కోటేష్, పేరం శ్రీనివాస్, లలిత శ్రీ, నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే AITUC మరియు CMOAI నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్, ఆగస్టు 24, 2026: సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలైన AITUC, INTUC మరియు అధికారుల సంఘం CMOAI నాయకులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోమవారం సెక్రటేరియట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ గారు సింగరేణి ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన బొగ్గు గనులను ప్రారంభించడం, ప్రభుత్వం మరియు విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలను వెంటనే చెల్లించడం, సింగరేణికి Central Public Sector Undertaking (CPSU) హోదా కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన PERKSపై ఆదాయపు పన్ను (IT) మినహాయింపు, మారు పేర్ల సమస్య పరిష్కారం, సొంత ఇంటి కల పథకం అమలు , 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటా (Profit Share) ప్రకటన వంటి ముఖ్యమైన డిమాండ్లను పరిష్కరించాలని డా. జనక్ ప్రసాద్ కోరారు. అధికారులకు సంబంధించిన PRP, తదితర అంశాలను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, సింగరేణి అభ్యున్నతి, సంస్థ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యంతో చర్చించి, కార్మికులు మరియు అధికారుల సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో INTUC నాయకులు నరసింహ రెడ్డి, ధర్మపురి, సమ్మయ్య, త్యాగరాజన్, శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, నరేందర్, శేషా రత్నం, రాజేందర్, బుచ్చయ్య, దాస్, దేవి భూమయ్య, కొత్త సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, రజాక్, పీతాంబరం, కృష్ణం రాజు, వెంకటేశ్వర్లు, కోటేష్, పేరం శ్రీనివాస్, లలిత శ్రీ, నవీన్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే AITUC మరియు CMOAI నాయకులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.1
- జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* *జనగణనలో బిసిలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి,లేదంటే మరో ఉద్యమం - సలేంద్ర కొమురయ్య యాదవ్* పెద్దపల్లి, ఆగస్టు 24: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మరియు తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ గార్ల అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గార్కి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా నమోదు చేసేందుకు జాతి గణనలో బీసీలకు ప్రత్యేక కాలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, తెలంగాణ రక్షణ సేన నాయకులు సిరవేన స్వప్న, బొల్లబత్తుల భూమయ్య,బొడిగె మహేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్న రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి కంకటి శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు నోమూరి శ్రీధర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ఇతర రంగాల్లో తగిన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.1
- ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలి బెల్లంపల్లి కాంట చౌరస్తాలో కాంట చౌరస్తా వద్ద ఆటో స్టాండ్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన పాన్ షాప్ తొలగించాలని ఆటో యూనియన్ అధ్యక్షులు కట్ల రాంకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ ఆటో స్టాండ్ ఏర్పాటు చేయుట నిమిత్తంలో వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చూపించిన స్థలంలో ఆటోలు నిలుపుకుంటున్నామని ఈ క్రమంలో అదే స్థలంలో కాంట రాత్రికి రాత్రే అక్రమంగా పాన్ షాప్ ఏర్పాటు చేశారన్నారు. దింతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయించి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించాలని కోరారు1
- ఎల్లారెడ్డిపేట కలెక్టర్ లో ప్రజావాణి ఆకస్మిక తనిఖీ..చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతోపాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రజావాణిలో ఎంపీడీఓ సత్తయ్య, డిప్యూటీ తహసీల్దార్ వేణు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- అటవీ భూమి ఆక్రమణను అడ్డుకున్న అధికారిపై దాడి........... కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం సిర్పూర్ అటవీ రేంజ్ పరిధిలోని ముత్తంపేట్ సెక్షన్ ఆఫీసర్ అజరుద్దీన్పై దాడి జరిగింది. సోమవారం గస్తీలో భాగంగా అటవీ ప్రాంతంలో పరిశీలన చేస్తుండగా, కనికి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ట్రాక్టర్తో అటవీ భూమిని అక్రమంగా దున్నే ప్రయత్నం చేశాడు. అక్రమణను వెంటనే నిలిపివేయాలని అజరుద్దీన్ వారించగా, ఆగ్రహించిన శ్రీనివాస్ అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనపై అజరుద్దీన్ కౌటాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు శ్రీనివాస్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులపై దాడులను సహించేది లేదని కాగజ్నగర్ ఎఫ్డీఓ భార్గవ్ స్పష్టం చేశారు.1
- ఆర్టీసీ ఈ-ఆటోలతో ఉపాధికి గండి: కరీంనగర్లో బంద్ సక్సెస్.. ఉచిత బస్సు పథకం, ఆన్లైన్ క్యాబ్లు, సీటీ బస్సుల వల్ల ఉపాధి కోల్పోతున్నామంటూ కరీంనగర్లో ఆటో కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆర్టీసీ ఈ-ఆటోలను నిలిపివేయాలని యూనియన్ నాయకుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఛార్జీల పెంపు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.1
- పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. _తెలంగాణా_ తెల్లవారుజామున సోమవారం ఉదయం, పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. పోలీసు సైరన్లు మోగిస్తూ ఆరు వాహనాలు కాలనీలోని ఒక ఇంటి వద్దకు రావడంతో స్థానికుల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఆ ఇంటి లోపల ఏం జరుగుతోందో ఎవరికీ తెలియలేదు. బయట ఢిల్లీకి చెందిన వాహనాలు, స్థానిక పోలీసు వాహనాలు ఉన్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), సైబర్ క్రైమ్ యూనిట్, స్థానిక పోలీసుల బృందాలు హఠాత్తుగా ఆ ఇంట్లో సోదాలు నిర్వహించాయి. NIA అధికారులు దంతవైద్యుడి కుమారుడైన ముజామిల్ను ప్రశ్నించారు. ఉగ్రవాద లింకులు, సైబర్ నేరాల్లో ప్రమేయం ఉందన్న అనుమానంతో దాదాపు నాలుగు గంటల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత ముజామిల్ ఇంటి నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే, పెద్దపల్లి ట్రినిటీ కాలేజీలో ట్రైబల్ ఇంజనీరింగ్ చదువుతున్న ముజామిల్, ఏడాది క్రితం తాను ఒక వాట్సాప్ గ్రూప్లో చేరడం వల్లే ఈ వ్యవహారం మొదలైందని, ఆ గ్రూప్లో సైబర్ నేరం జరిగిందని చెబుతున్నాడు. తాను వెంటనే ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చేశానని చెబుతున్నాడు. ఏడాది క్రితం జరిగిన ఆ ఘటనకు సంబంధించి విచారణకు అధికారులు వచ్చి, వివరాలు సేకరించి వెళ్లిపోయారని అతను, అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇంత చిన్న ఘటన కోసం ఢిల్లీ నుంచి NIA బృందం వస్తుందా అని స్థానికులు ఆందోళన చెందుతూ ప్రశ్నిస్తున్నారు. గతంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మilitants ఉనికి ఉందని భావించి, ఢిల్లీ నుంచి NIA, గుజరాత్ పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. దాదాపు పదేళ్ల తర్వాత, ఉగ్రవాద కార్యకలాపాల అనుమానంతో NIA బృందం రావడం బొగ్గు బెల్ట్ ప్రాంతాన్ని కుదిపేసింది. అధికారులు ముజామిల్ నుంచి ల్యాప్టాప్, ఫోన్ను స్వాధీనం చేసుకుని రామగుండం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తదుపరి విచారణ కోసం తర్వాత మళ్లీ రావాలని అతడిని కోరినట్లు సమాచారం. ఏదేమైనా, ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు, ముజామిల్కు సంబంధించిన ఖాతా నుంచి విదేశాలకు నిధులు బదిలీ అయి ఉండవచ్చని NIA పోలీసు బృందం అనుమానిస్తోంది.1
- నిర్మల్లో రూ.50 వేల లంచం, ఇద్దరు ట్యాక్స్ అధికారులు అరెస్ట్. అనుకూలమైన GST ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏసీబీ ట్రాప్లో ఇద్దరూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.1