logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మంచినీళ్ల కొరకు పట్టించుకోని అధికారులుసాసనులు గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మా రాత ఇది అని మురికి నీళ్ళు విష పురుగులు తిరుగులాడే నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం శాసనూ లు గ్రామ ప్రజలు ఎస్సీ కాలనీ నివసిస్తున్న టి మనుషులు మంచినీళ్లు దొరకక కాలువ నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం దోమలు సంచరిస్తున్న నీళ్లు తాగుతున్నాం దీనిపై స్పందించి తగిన అధికారులు మాకు మంచి నీళ్లు వచ్చే మార్గము చూపుతారని సాసనూలు కాలనీ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు

5 hrs ago
user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
మాదిగ తిమ్మన్న రిపోర్టర్
Farmer ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
5 hrs ago
459c1959-c3f4-4a83-bff8-38eec62d74a9
5cfff763-c031-44b9-9d52-03b566ddeb7b
e6e29549-67c5-4a0a-be5f-e22c89562513

మంచినీళ్ల కొరకు పట్టించుకోని అధికారులుసాసనులు గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మా రాత ఇది అని మురికి నీళ్ళు విష పురుగులు తిరుగులాడే నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం శాసనూ లు గ్రామ ప్రజలు ఎస్సీ కాలనీ నివసిస్తున్న టి మనుషులు మంచినీళ్లు దొరకక కాలువ నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం దోమలు సంచరిస్తున్న నీళ్లు తాగుతున్నాం దీనిపై స్పందించి తగిన అధికారులు మాకు మంచి నీళ్లు వచ్చే మార్గము చూపుతారని సాసనూలు కాలనీ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు

More news from తెలంగాణ and nearby areas
  • మంచినీళ్ల కొరకు పట్టించుకోని అధికారులుసాసనులు గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మా రాత ఇది అని మురికి నీళ్ళు విష పురుగులు తిరుగులాడే నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం శాసనూ లు గ్రామ ప్రజలు ఎస్సీ కాలనీ నివసిస్తున్న టి మనుషులు మంచినీళ్లు దొరకక కాలువ నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం దోమలు సంచరిస్తున్న నీళ్లు తాగుతున్నాం దీనిపై స్పందించి తగిన అధికారులు మాకు మంచి నీళ్లు వచ్చే మార్గము చూపుతారని సాసనూలు కాలనీ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు
    4
    మంచినీళ్ల కొరకు పట్టించుకోని అధికారులుసాసనులు గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మా రాత ఇది అని మురికి నీళ్ళు విష పురుగులు తిరుగులాడే నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం
శాసనూ లు గ్రామ ప్రజలు ఎస్సీ కాలనీ నివసిస్తున్న టి మనుషులు మంచినీళ్లు దొరకక కాలువ నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం దోమలు సంచరిస్తున్న నీళ్లు తాగుతున్నాం దీనిపై స్పందించి తగిన అధికారులు మాకు మంచి నీళ్లు వచ్చే మార్గము చూపుతారని సాసనూలు కాలనీ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Farmer ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    5 hrs ago
  • రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి* 👉 *కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    1
    రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి*
👉 *కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    user_KAVITHA GALIGALA
    KAVITHA GALIGALA
    వీపనగండ్ల, వనపర్తి, తెలంగాణ•
    16 hrs ago
  • రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి* కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    1
    రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి*
కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    user_A Rajasheker
    A Rajasheker
    Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
    17 hrs ago
  • పేదల కుంకుమ షాపులు, తోపుడు బండ్ల తొలగింపుపై మహిళా వ్యాపారుల ధర్నా కర్నూలు జిల్లా ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం వద్ద పేద మహిళా వ్యాపారుల కుంకుమ, విభూతి షాపులను తొలగించడంపై ఆదివారం వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. సుమారు 50 ఏళ్లుగా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న తమ షాపులను రాత్రికి రాత్రే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి షాపులకు మాత్రమే అవకాశం ఇచ్చి, తమ షాపులను తొలగించడం ఏమిటని ఆలయ ఈవో వాణిని, గ్రామ పెద్దలను మహిళలు నిలదీశారు. అప్పులు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, వెంటనే తమ షాపులను పునరుద్ధరించి శ్రావణమాసం ముగిసే వరకు వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు స్పందించి ఈవోతో మాట్లాడి షాపులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మహిళా వ్యాపారులు హెచ్చరించారు.
    1
    పేదల కుంకుమ షాపులు, తోపుడు బండ్ల తొలగింపుపై మహిళా వ్యాపారుల ధర్నా
కర్నూలు జిల్లా ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం వద్ద పేద మహిళా వ్యాపారుల కుంకుమ, విభూతి షాపులను తొలగించడంపై ఆదివారం వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. సుమారు 50 ఏళ్లుగా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న తమ షాపులను రాత్రికి రాత్రే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి షాపులకు మాత్రమే అవకాశం ఇచ్చి, తమ షాపులను తొలగించడం ఏమిటని ఆలయ ఈవో వాణిని, గ్రామ పెద్దలను మహిళలు నిలదీశారు. అప్పులు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, వెంటనే తమ షాపులను పునరుద్ధరించి శ్రావణమాసం ముగిసే వరకు వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు స్పందించి ఈవోతో మాట్లాడి షాపులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మహిళా వ్యాపారులు హెచ్చరించారు.
    user_ABHI LOHITH
    ABHI LOHITH
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • విద్యుత్ బిల్లుల చెల్లింపులో పాత ERO విధానాన్ని కొనసాగించాలి : పిక్కిలి వెంకటేశ్వర్లు డిజిటలైజేషన్ ముసుగులో ప్రజల సొమ్ము దోచుకోవడం ఆపాలని, అదనపు విద్యుత్ యూజర్ చార్జీలు రద్దు చేసి పాత ERO విధానాన్ని కొనసాగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం నందికొట్కూరు విద్యుత్ డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈ శ్రీనివాసులు కు పాత ERO విధానాన్ని పునరుద్ధరించాలని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
    1
    విద్యుత్ బిల్లుల చెల్లింపులో పాత ERO విధానాన్ని కొనసాగించాలి : పిక్కిలి వెంకటేశ్వర్లు
డిజిటలైజేషన్ ముసుగులో ప్రజల సొమ్ము దోచుకోవడం ఆపాలని, అదనపు విద్యుత్ యూజర్ చార్జీలు రద్దు చేసి పాత ERO విధానాన్ని కొనసాగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం నందికొట్కూరు విద్యుత్ డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈ శ్రీనివాసులు కు పాత ERO విధానాన్ని పునరుద్ధరించాలని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    14 min ago
  • సాగునీటిని వెంటనే విడుదల చేయాలి రైతు వ్యతిరేకిగా కూటమి ప్రభుత్వం. శిల్పా అంటేనే మహానంది మండలం.. క్షేత్రంలో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశా .. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. తెలుగుగంగ కాలువలకు సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం మహానందిలోని కుమ్మరి సత్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ.. ఖరీఫ్‌ సమయం ముగిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.రైతు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా మారిపోయిందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని కనీసం ఖరీఫ్ సీజన్ లో కూడా నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని అన్నారు.శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ, రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారో నాయకులు సమాధానం చెప్పాలన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు మహానంది పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఘనత తనదే అన్నారు.శిల్ప అంటేనే మహానంది మండలం అనిపించుకున్న మండలం ఇది అని నన్ను దూరం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ, తన సొంత నిధులతో మండలాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇస్తానంటూ మోసం చేసింది చంద్రబాబు నాయుడు కదా అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలుగు గంగ కాలువలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల అధ్యక్షుడ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు వీరారెడ్డి, గజ్జ పెద్ద పకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
    3
    సాగునీటిని వెంటనే విడుదల చేయాలి

 రైతు వ్యతిరేకిగా కూటమి ప్రభుత్వం. 

శిల్పా అంటేనే మహానంది మండలం.. 

క్షేత్రంలో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశా ..


 మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి..

తెలుగుగంగ కాలువలకు సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి  డిమాండ్‌ చేశారు. ఆదివారం మహానందిలోని కుమ్మరి సత్రంలో  రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ.. ఖరీఫ్‌ సమయం ముగిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.రైతు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా మారిపోయిందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని కనీసం ఖరీఫ్ సీజన్ లో కూడా నీళ్లు ఇవ్వలేని  ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని అన్నారు.శ్రీశైలం డ్యాంలో  నీళ్లు ఉన్నప్పటికీ, రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారో నాయకులు సమాధానం చెప్పాలన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు  మహానంది  పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఘనత తనదే అన్నారు.శిల్ప అంటేనే మహానంది మండలం అనిపించుకున్న మండలం ఇది అని నన్ను దూరం చేశారని  భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ, తన సొంత నిధులతో మండలాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో  ప్రతి నిరుద్యోగికి  రూ.3 వేలు ఇస్తానంటూ మోసం చేసింది చంద్రబాబు నాయుడు కదా అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలుగు గంగ కాలువలకు సాగునీరు అందించాలని  డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల అధ్యక్షుడ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు వీరారెడ్డి, గజ్జ పెద్ద పకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఎమ్మార్పీఎస్ కొడంగల్ మండల కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా బోర్ర అశోక్ మాదిగ *పాత్రికేయ మిత్రులకు సామాజిక ఉద్యమ నమస్కారాలు* *తేదీ.23/08/2026* *వికారాబాద్ జిల్లా.* *కొడంగల్ మండలo.* *MRPS కొడంగల్ మండల ఇంచార్జి జింగుర్తి నర్సింలు మాదిగ ఆధ్వర్యంలో కొడంగల్ మండల కమిటీ ఎన్నిక అధ్యక్షుడుగా బొర్రా అశోక్ మాదిగ* *అధికార ప్రతినిధిగా k. మధు మాదిగా ఉపాధ్యక్షుడు T సిద్దు ప్రధాన కార్యదర్శి d. రమేష్ మాదిగ* *కార్యదర్శి d.అనిల్ కుమార్ మాదిగ* *పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన తరాన్ని ఉద్యమంలోకి తీసుకొచ్చి శక్తివంతమైన ఉద్యమ సైన్యాన్ని తయారు చేయాలని గ్రామస్థాయి నుండి మండల జిల్లా జాతీయ స్థాయి వరకు శక్తివంతంగా తయారు చేయగలరని మందకృష్ణ మాదిగ అన్నగారు పిలుపునివ్వడం జరిగింది* *వచ్చేనెల సెప్టెంబర్ 9న చలో వరంగల్ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జాతీయ మహాసభను విద్యావంతం చేద్దాం* *వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి మాజీ గజ్జల ప్రవిన్ ప్రకాష్ మాదిగ* *ఎన్ మల్కప్ప మాదిగ వికారాబాద్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు* *J. వెంకట్ రాములు ఎమ్మార్పీఎస్ దుద్యాల మండల్ అధ్యక్షులు* *ఎమ్మార్పీఎస్ కొడంగల్ మండల ఇన్చార్జి జింగుర్తి నర్సింలు మదిగ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఏర్పాటు చేసి *ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా p. ఆనంద్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు హాజరూ అయ్యారు p. ఆనంద్ నర్సింలు మాదిగ మాట్లాడుతూ మత దురహంకారం కుల వివక్షత సాంఘిక అసమానతలు లేని సమ సమాజ* *నిర్నించూకుందాం అని అన్నారు మందకృష్ణ మాదిగ అన్నగారు 30. సంవత్సరాలు పోరాడి వర్గీకరణ పాలాలు 59 కులాలకు సమానంగా అందించారు* *మాదిగలు విద్య, ఉద్యోగ, రాజకీయంగా ఎదగాలి అని *పిలుపునిచ్చారు.* *మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవంకోసం* *MRPS కార్యకర్తలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని తెలిపారు.* *అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల పరిష్కారంలో MRPS నాయకత్వం పూర్తి బాధ్యత వహించాలని*, *ప్రభుత్వాలు మాదిగలకు అన్యాయం చేసిన ప్రతిసారి *గళం వినిపించే శక్తిగా నిలవాలని అన్నారు.* *అదేవిధంగా సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరగబోయే MRPS జాతీయ మహాసభను* *జిల్లా నుండి భారీ ఎత్తున తరలి వచ్చి* *విజయవంతం చేయాలనిMRPS శ్రేణులకు పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో నితీష్ మాదిగ జి.ప్రకాష్ మాదిగ m. అర్జున్ మాదిగ b. మోహన్ మాదిగ బి.అబ్దుల్లప్ప m. ప్రభు b. కృష్ణ బి.రఘు m. నరేందర్ p.సాయికుమార్ d. సతీష్ నిట్టూర్ మైసప్ప ఇంధనూరు నారాయణ n.మహేష్ n. మల్కన్న చిన్న చేకనప్ప n. బాలు మహేష్ శివ మాదిగ శైలు ప్రకాష్ పకిరప్ప తదితరులు పాల్గొన్నారు*
    2
    ఎమ్మార్పీఎస్ కొడంగల్ మండల కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా బోర్ర అశోక్ మాదిగ 
*పాత్రికేయ మిత్రులకు సామాజిక ఉద్యమ నమస్కారాలు*
*తేదీ.23/08/2026*
*వికారాబాద్ జిల్లా.* 
*కొడంగల్ మండలo.*
*MRPS కొడంగల్ మండల ఇంచార్జి జింగుర్తి నర్సింలు మాదిగ  ఆధ్వర్యంలో కొడంగల్ మండల కమిటీ ఎన్నిక అధ్యక్షుడుగా బొర్రా అశోక్ మాదిగ*
*అధికార ప్రతినిధిగా k. మధు మాదిగా ఉపాధ్యక్షుడు T సిద్దు ప్రధాన కార్యదర్శి d. రమేష్ మాదిగ* 
*కార్యదర్శి d.అనిల్ కుమార్ మాదిగ*
*పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన తరాన్ని ఉద్యమంలోకి తీసుకొచ్చి శక్తివంతమైన ఉద్యమ సైన్యాన్ని తయారు చేయాలని గ్రామస్థాయి నుండి మండల జిల్లా జాతీయ స్థాయి వరకు శక్తివంతంగా తయారు చేయగలరని మందకృష్ణ మాదిగ అన్నగారు పిలుపునివ్వడం జరిగింది* 
*వచ్చేనెల సెప్టెంబర్ 9న చలో వరంగల్ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జాతీయ మహాసభను విద్యావంతం చేద్దాం* 
*వికారాబాద్ జిల్లా అధికార ప్రతినిధి  మాజీ గజ్జల ప్రవిన్ ప్రకాష్ మాదిగ* 
*ఎన్ మల్కప్ప మాదిగ వికారాబాద్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు*
*J. వెంకట్ రాములు ఎమ్మార్పీఎస్ దుద్యాల మండల్ అధ్యక్షులు*
*ఎమ్మార్పీఎస్ కొడంగల్ మండల ఇన్చార్జి జింగుర్తి నర్సింలు మదిగ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఏర్పాటు చేసి *ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా p. ఆనంద్ మాదిగ ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్ పి వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు హాజరూ అయ్యారు p. ఆనంద్ నర్సింలు మాదిగ మాట్లాడుతూ మత  దురహంకారం కుల వివక్షత సాంఘిక అసమానతలు లేని సమ సమాజ* *నిర్నించూకుందాం అని అన్నారు మందకృష్ణ మాదిగ అన్నగారు 30. సంవత్సరాలు పోరాడి వర్గీకరణ పాలాలు 59 కులాలకు సమానంగా అందించారు* 
*మాదిగలు విద్య, ఉద్యోగ, రాజకీయంగా ఎదగాలి అని  *పిలుపునిచ్చారు.* 
*మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవంకోసం* *MRPS కార్యకర్తలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని తెలిపారు.*
*అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల పరిష్కారంలో MRPS నాయకత్వం పూర్తి బాధ్యత వహించాలని*, 
*ప్రభుత్వాలు మాదిగలకు అన్యాయం చేసిన ప్రతిసారి *గళం వినిపించే శక్తిగా నిలవాలని అన్నారు.*
*అదేవిధంగా సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరగబోయే MRPS జాతీయ మహాసభను* 
*జిల్లా నుండి భారీ ఎత్తున తరలి వచ్చి* *విజయవంతం చేయాలనిMRPS శ్రేణులకు పిలుపునిచ్చారు.*
*ఈ కార్యక్రమంలో నితీష్ మాదిగ  జి.ప్రకాష్ మాదిగ m. అర్జున్ మాదిగ  b. మోహన్ మాదిగ బి.అబ్దుల్లప్ప m. ప్రభు b. కృష్ణ బి.రఘు m. నరేందర్ p.సాయికుమార్ d. సతీష్ నిట్టూర్ మైసప్ప ఇంధనూరు నారాయణ n.మహేష్ n. మల్కన్న చిన్న చేకనప్ప n. బాలు మహేష్  శివ మాదిగ శైలు ప్రకాష్ పకిరప్ప  తదితరులు పాల్గొన్నారు*
    user_Gajjala Praveen madiga
    Gajjala Praveen madiga
    బషీరాబాద్, వికారాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోని బలపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉంది ప్రజలు వరుణ్ దేవుని వైపే కన్నార్పకుండా వరుణ్ దేవుని కొరకు పూజలు ఎన్నో చేస్తున్నారు రైతులు ఎదురుచూపులు వర్షాన్ని కురవాలని రైతే రాజు మాటల్లో కాదు ఆచరణలో పెట్టాలని మనమందరం ఆ వరుణ దేవుని వర్షాలు కురవాలి రైతులు ఆనందంగా ఉండాలి వాళ్లు పండిస్తూనే మన ఐదేళ్ల నోట్లోకి పోయేది అటువంటి రైతు దేవునికి పూజలు తప్ప ఏం చేయగలడు మనమందరం ఒక్కసారి వాన దేవుడా కరుణించు అనే ప్రార్థిద్దాం వర్షాలు కురవాలి రైతులు ఎదురుచూపులు
    1
    బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోని బలపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉంది
ప్రజలు వరుణ్ దేవుని వైపే కన్నార్పకుండా వరుణ్ దేవుని కొరకు పూజలు ఎన్నో చేస్తున్నారు రైతులు ఎదురుచూపులు వర్షాన్ని కురవాలని రైతే రాజు మాటల్లో కాదు ఆచరణలో పెట్టాలని మనమందరం ఆ వరుణ దేవుని  వర్షాలు కురవాలి రైతులు ఆనందంగా ఉండాలి వాళ్లు పండిస్తూనే మన ఐదేళ్ల నోట్లోకి పోయేది అటువంటి రైతు దేవునికి పూజలు తప్ప ఏం చేయగలడు మనమందరం ఒక్కసారి వాన దేవుడా కరుణించు అనే ప్రార్థిద్దాం వర్షాలు కురవాలి రైతులు ఎదురుచూపులు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Farmer ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.