Shuru
Apke Nagar Ki App…
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ విభాగం. ధర్మవరం రెవెన్యూ విభాగంలో భాగంగా తాసిల్దార్ దేవరాజ్ ఆధ్వర్యంలో పట్టణము, గ్రామాలలో ఇసుకను తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు, ఒక టిప్పర్ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎమ్మార్వో తాసిల్దార్ దేవరాజ్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక వివరాలను, వాహనాల వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదిక పంపినట్లు తెలిపారు.
పుట్టపర్తి మల్లికార్జున
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ విభాగం. ధర్మవరం రెవెన్యూ విభాగంలో భాగంగా తాసిల్దార్ దేవరాజ్ ఆధ్వర్యంలో పట్టణము, గ్రామాలలో ఇసుకను తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు, ఒక టిప్పర్ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎమ్మార్వో తాసిల్దార్ దేవరాజ్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక వివరాలను, వాహనాల వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదిక పంపినట్లు తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ విభాగం. ధర్మవరం రెవెన్యూ విభాగంలో భాగంగా తాసిల్దార్ దేవరాజ్ ఆధ్వర్యంలో పట్టణము, గ్రామాలలో ఇసుకను తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు, ఒక టిప్పర్ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎమ్మార్వో తాసిల్దార్ దేవరాజ్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక వివరాలను, వాహనాల వివరాలను జిల్లా కలెక్టర్కు నివేదిక పంపినట్లు తెలిపారు.1
- ఇడుపులపాయలో తండ్రికి నివాళులర్పించిన వైయస్ షర్మిల రెడ్డి వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైస్సార్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.1
- తాడిపత్రిలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు... తాడిపత్రి పట్టణంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై వేడుకలను1
- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కాలువ రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కుతూ అభివృద్ధి దిశగా రాజకీయాలలో తనదైన పేరును గడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శుభాకాంక్షలు తెలిపారు. రాయదుర్గం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం 15 ఏళ్ల పాటు జనసేనాని నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఆయురారోగ్యాలతో ప్రజా సేవలో మరింత ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.1
- నేపాల్ భారత్లో విలీనం ప్రతిపాదనను నెహ్రూ తిరస్కరించారా? 1956లో నేపాల్ను భారత్లో విలీనం చేయాలన్న ప్రతిపాదనను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తిరస్కరించారని, నేపాల్ హిందూ దేశంగా ఉన్నందున దానికి బాహ్య మద్దతు ఉండకూడదనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనివల్ల నేపాల్ క్రమంగా చైనా, పాకిస్థాన్లకు దగ్గరవుతూ, తన ఆర్థిక అవసరాల కోసం మాత్రం భారత్పై ఆధారపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. చైనాను నమ్మిన నేపాల్ చివరకు నష్టపోయిందని, ప్రస్తుత పరిస్థితులకు గతంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలే కారణమని ఈ వాదనలో పేర్కొంటున్నారు. అయితే 1956లో నేపాల్ భారత్లో విలీనం కావాలని అధికారికంగా ప్రతిపాదించిందనే విషయానికి విశ్వసనీయ చారిత్రక ఆధారాలు ఉన్నాయా అనేది నిర్ధారించాల్సిన అంశం. వందే మాతరం 🇮🇳1
- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన చిప్పగిరి మండలం జనసేన పార్టీ నాయకులు కే చిరంజీవి ఆలూరు ఆరోగ్య కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిప్పగిరి మండల నాయకుడు చిరంజీవి, ప్రవీణ్ కుమార్, నాగమణి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.1
- ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు ఘనంగా రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వేడుకలు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా రాజంపేటలో 1000 మంది జనసేన సైనికులతో బైక్ ర్యాలీ తోట కళ్యాణమండపంలో భారీ గ సభ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు1
- చెన్నై కొత్తపల్లి లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు చెన్నేకొత్తపల్లి ::జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నేకొత్తపల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెన్నేకొత్తపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు . తదుపరి జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ సాకే పవన్ కుమార్ , జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ నారాయణస్వామి , చెన్నేకొత్తపల్లి మండల కన్వీనర్ శ్రీ ఇటికోటి క్రాంతికుమార్ , కనగానపల్లి మండల కన్వీనర్ శ్రీ నాగేంద్ర , అనంతపురం మండల కన్వీనర్ శ్రీ రామాంజనేయులు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు.1