Shuru
Apke Nagar Ki App…
దసరా 4వారోజు కొవ్వూరు వారహిఅమ్మ అభిషేకం 🙏🙏
Arjun
దసరా 4వారోజు కొవ్వూరు వారహిఅమ్మ అభిషేకం 🙏🙏
More news from Kovvur and nearby areas
- దసరా 4వారోజు కొవ్వూరు వారహిఅమ్మ అభిషేకం 🙏🙏1
- భక్తయోగ పడన్యాసి వారణాసి/జూ. DV సుబ్బారావు/KV పద్మావతి/చాగల్లు ప్రోగ్రాము1
- ఎం.అలమండలో అగ్నిగుండంలో నడిచిన భవాని భక్తులు - పరవశించిన భక్తి భావం దేవరాపల్లి మండలం, ఎం.అలమండ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి భవాని భక్తులు అగ్నిగుండంలో నడిచారు. మూడు కిలోమీటర్ల మేర అమ్మవారి ఘట్టాలు, నవదుర్గల యొక్క రూపంలో ఉన్న ప్రతిములతో భారీ ఊరేగింపు నిర్వహించారు. భవాని భక్తుల ఆలపించినగీతాలు, శరణు ఘోషతో గ్రామ పురవీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భవాని భక్తులు ఈ అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న,పెద్ద తేడా లేకుండా భవాని భక్తులు భక్తిశ్రద్ధలతో,నియమనిష్టలతో అగ్నిగుండంపై నడుచుకుంటూ వెళ్లారు. ముందుగా గురు భవాని అగ్నిగుండం కు హారతి సమర్పించిన అనంతరం ఆయన గుండం చుట్టూ మూడుసార్లు నడుచుకుంటూ వెళ్ళగా, మిగిలిన భవాని భక్తులు ఆయన వెంట నడవసాగారు. అగ్నిగుండంలో భవాని భక్తులు అలా నడుచుకుంటూ వెళ్ళటంతో చూపరులు ప్రత్యేక ఆకర్షంగా తిలకించారు.ఈ గ్రామంలో గత ఆరు సంవత్సరాలనుండి అగ్నిగుండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.1
- దసరా ఉత్సవాలు కడియం1
- నిడదవోలు గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ నంగాలమ్మ తల్లి దీక్ష మాల భక్తులకు అన్నదానం1
- మద్యం షాపుల దరఖాస్తులలో ముందంజలో నిడదవోలు...ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి లావణ్య1
- మండపేట పట్టణంలో 1987- 88 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పూర్వపు విద్యార్థులు వివిధ రంగాలలో వివిధ ప్రదేశాలలో స్థిరపడ్డారు. వీరు గత కొన్నేళ్లుగా తమ మిత్రులందరూ కలసి ప్రియ మిత్ర సంఘం ఏర్పాటు చేసుకుని ఆసంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మండపేట ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో అత్యంత ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులు 10 మందికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు చొప్పున నగదు పురస్కారాలను ఈరోజు మండపేట శుభమస్తు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న MLA వేగుళ్ళ జోగేశ్వరరావు, MEO నాయుడు రామచంద్రరావు చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని అందజేశారు.1
- మండపేట కలవపువ్వు దేవి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నాల్గో రోజు ఆలయ వ్యవస్థాపకులు రెడ్డి బ్రాహ్మణ చౌదరి కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఆలయ పూజారి అయినవిల్లి రాజరాజేశ్వర రుద్ర శర్మ అమ్మవారికి విశేష పూజలు, పంచామృత అభిషేకాలు, ప్రత్యేక హోమాలు, కుంకుమ పూజలు భవానీలు, భక్తుల సమక్షంలో కన్నులపండువగా నిర్వహించారు.అమ్మవారు భక్తులకు శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు1