ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి వేడుకలు నిర్వహించిన వైసిపి కాకినాడ జిల్లా తుని పట్టణంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామా థియేటర్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహనికి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనియాడారు. ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని నాయకులు కొనియాడారు.పేదల అభ్యున్నతికి, వ్యవసాయ రంగానికి వైఎస్సార్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి వేడుకలు నిర్వహించిన వైసిపి కాకినాడ జిల్లా తుని పట్టణంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామా థియేటర్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహనికి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనియాడారు. ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని నాయకులు కొనియాడారు.పేదల అభ్యున్నతికి, వ్యవసాయ రంగానికి వైఎస్సార్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి వేడుకలు నిర్వహించిన వైసిపి కాకినాడ జిల్లా తుని పట్టణంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామా థియేటర్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహనికి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనియాడారు. ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని నాయకులు కొనియాడారు.పేదల అభ్యున్నతికి, వ్యవసాయ రంగానికి వైఎస్సార్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రాజానగరం నియోజవర్గ శాసనసభ్యులు భారీ బైక్ ర్యాలీ1
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేబత్తుల1
- పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో ఒక చరిత్ర పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లులో.. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బోనం చినబాబు1
- *వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ కు ఆక్సిడెంట్ ( SS NEWS ) రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ బాబు ఆక్సిడెంట్ కు గురయ్యారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు మండలం పొదలాడ తాటిపాక రోడ్లో బైక్ ల పై ర్యాలీగా వచ్చిన కుర్రోళ్ళు సతీస్ బైక్ చుట్టూ తిరుగుతూ పెద్దగా నినాదాలు చేస్తూ సతీస్ బైక్ ను డీ కొట్టారని తెలియవచ్చింది. బైక్ ను బలంగా డీ కొట్టడంతో సతీస్ తో పాటుగా బైక్ పై నున్న మరోవ్యక్తి కూడా బైక్ నుండి కిందకి పడిపోయాడని, సతీస్ ను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళునట్లు స్థానికులు చెప్పారు. ఆసుపత్రిలో సతీస్ ను పరీక్షించిన వైద్యులు మోకాలికి బలమైన గాయం అయ్యినట్లు, శస్త్ర చికిత్స అవసరమౌతుందని చెప్పినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొల్లాబత్తుల సతీస్ చికిత్స పొందుతున్నారు. రాజోలు పోలిస్ వారు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.1
- విజయనగరం జిల్లా గజపతినగరంలో జనసేన సభ్యత్వ నమోదులో కలిగి పండు అగ్రస్థానం.. గజపతినగరం నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో గజపతినగరానికి చెందిన కలిగి పండు 353 సభ్యులను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచారు. పైల మహేష్ ద్వితీయ, తాళ్లపూడి సౌమిత్రి త్రివేది తృతీయ, ఎర్రి నాయుడు నాలుగో స్థానంలో నిలిచారు. బుధవారం గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మర్రాపు సురేష్, మాజీ మంత్రి పడాల అరుణలు పలువురు జనసేన సాధకులను శాలువాలతో సత్కరించారు.1
- విజయనగరం: కలెక్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ క్షన్ కౌన్సిల్ సమావేశం. జేసీ విజయనగరం కలెక్టర్ ఆఫీసులో బుధవారం డిసిపిసి సమావేశం జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సమావేశంలో జెసి చర్చించారు. డిసిపిసి నెంబర్ గా ఎమ్ ఎస్ శ్రీనివాసరావును నియమించినట్లు జేఎస్ఓ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్ఓ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.1
- తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించడం పూర్వజన్మ సుకృతం: భక్తుల మాట తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో ఇంటర్వ్యూ..1