Shuru
Apke Nagar Ki App…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రాజానగరం నియోజవర్గ శాసనసభ్యులు భారీ బైక్ ర్యాలీ
Surisetti Rambabu
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రాజానగరం నియోజవర్గ శాసనసభ్యులు భారీ బైక్ ర్యాలీ
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రాజానగరం నియోజవర్గ శాసనసభ్యులు భారీ బైక్ ర్యాలీ1
- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేబత్తుల1
- పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో ఒక చరిత్ర పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లులో.. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బోనం చినబాబు1
- ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వర్ధంతి వేడుకలు నిర్వహించిన వైసిపి కాకినాడ జిల్లా తుని పట్టణంలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17 వా వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రామా థియేటర్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహనికి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనియాడారు. ఫీజ్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని నాయకులు కొనియాడారు.పేదల అభ్యున్నతికి, వ్యవసాయ రంగానికి వైఎస్సార్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.1
- *వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ కు ఆక్సిడెంట్ ( SS NEWS ) రాజోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అద్యక్షులు కొల్లాబత్తుల సతీస్ బాబు ఆక్సిడెంట్ కు గురయ్యారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు మండలం పొదలాడ తాటిపాక రోడ్లో బైక్ ల పై ర్యాలీగా వచ్చిన కుర్రోళ్ళు సతీస్ బైక్ చుట్టూ తిరుగుతూ పెద్దగా నినాదాలు చేస్తూ సతీస్ బైక్ ను డీ కొట్టారని తెలియవచ్చింది. బైక్ ను బలంగా డీ కొట్టడంతో సతీస్ తో పాటుగా బైక్ పై నున్న మరోవ్యక్తి కూడా బైక్ నుండి కిందకి పడిపోయాడని, సతీస్ ను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళునట్లు స్థానికులు చెప్పారు. ఆసుపత్రిలో సతీస్ ను పరీక్షించిన వైద్యులు మోకాలికి బలమైన గాయం అయ్యినట్లు, శస్త్ర చికిత్స అవసరమౌతుందని చెప్పినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కొల్లాబత్తుల సతీస్ చికిత్స పొందుతున్నారు. రాజోలు పోలిస్ వారు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.1
- కృష్ణాజిల్లా పెడనలో ఘనంగా పవన్ కళ్యాణ్ 55వ పుట్టిన రోజు వేడుకలు ఈ సందర్బంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామకృష్ణ మాట్లాడుతూ మారుమూల, కొండల ప్రాంతాలలో రోడ్లు,మంచినీటి సదుపాయం కల్పించారని,పెడన నియోజకవర్గం లోనే 20 కోట్లు పైనే పంచాయతీ సీసీ రోడ్లు వేయించిన ఘనత డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారిదే అని తెలిపారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ జెన్ జి అనే కార్యక్రమన్ని స్థాపించారాని తెలిపారు. యువత కోసం జై కొట్టు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావటం జరిగింది అని అన్నారు. పార్టీ స్థాపించినప్పుడు అరవై వేలు సభ్యత్వాలు ఉన్నపటికీ, ఇప్పుడు ఇరవై ఒక్క లక్ష యాభై మూడు వేలు సభ్యత్వాలు ప్రాంతీయ పార్టీ కి విజయానికి నాంది అని, అలాగే రానున్న స్థానిక సంస్థ ల ఎన్నికలలో ఘన విజయం సాధించటానికి ప్రతి ఒక్క కార్యకర్త జై కొట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం.......... చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హుస్నాబాద్కు ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు1
- తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించడం పూర్వజన్మ సుకృతం: భక్తుల మాట తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో ఇంటర్వ్యూ..1