Shuru
Apke Nagar Ki App…
హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవానికి ఘన ఏర్పాట్లు భక్తులతో కిక్కిరిసిన హాలహర్వి గ్రామం
K AMPAIAH ACHARI
హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవానికి ఘన ఏర్పాట్లు భక్తులతో కిక్కిరిసిన హాలహర్వి గ్రామం
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ కంభగిరి రాముడు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలే లక్ష్యం1
- ఆదోనిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరగడంతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల చాలా మంది తిరిగి కట్టెల పొయ్యిలను వాడటం మొదలుపెట్టారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్ల మనుగడకు సవాలుగా మారాయని వారు వాపోతున్నారు.1
- ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.1
- ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం, హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ కర్నూలులో డిమాండ్ చేశారు. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఆబ్కాస్లో చేర్చకపోవడం అన్యాయమని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు.1
- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం వద్ద ఒక వరి కోత మిషన్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు వెంటనే అప్రమత్తమయ్యారు.1
- 2027 - రాజమండ్రి పుష్కరాలను కోనసీమ "అంతర్వేది" వరకు నిర్వహణ ఏర్పాట్లు అమలు చేయాలి మేడా శ్రీనివాస్ 2027- రాజమండ్రి పుష్కరాల పంచాంగ ముహుర్తాన్ని రద్దుచేసి "ఆగమ శాస్త్ర" ప్రకారం దైవ ముహుర్తాన్ని ఖరారు చేయాలని "రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్" ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారాంతపు సమావేశంలో అర్పిసి వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు .. పవిత్ర గోదావరి మహారాష్ట్ర లోగల త్రయాంబకం నుండి మొదలై కోనసీమ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుందనేది జగమెరిగిన వాస్తవం . నది ప్రవాహం రాజమండ్రి చేరుకునే సమయానికి పుష్కర దైవ గ్రహాలు 2027- రాజమండ్రి గోదావరి నదిని అనుగ్రహిస్తు గోదావరి జలాలను పునీతం చేస్తాయి. ఆ పుణ్య జల ఫలాలు యావత్ గోదావరి జలాలను తాకుతాయని , అలాంటి పవిత్ర జలాలను స్నానమాచారించే పుణ్య దినాలను గోదావరి పరివాహిక ప్రాంత ప్రజలందరికి దక్కే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆధర్షాన్ని చాటుకోవాలన్నారు . పుష్కర ఎర్పాట్లను సీతానగరం నుండి "అంతర్వేది" వరకు రాజమండ్రి ప్రధాన కేంద్రంగా నిర్వహించే విధంగా ప్రభుత్వ చర్యలు వుండాలన్నారు .1
- నంద్యాల జిల్లా వీపనగండ్లలో కురిసిన మోస్తరు వర్షం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించింది. అయితే, గ్రామంలోని రహదారులు బురదమయంగా మారడంతోపాటు పొగాకు రైతులు పంట నష్టంపై ఆందోళన చెందుతున్నారు.1
- హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవానికి ఘన ఏర్పాట్లు భక్తులతో కిక్కిరిసిన హాలహర్వి గ్రామం1