logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజస్థాన్ లోని ఒక గ్రామంలో....*పితృపక్షంలో కాకులు రాకపోతే!...* ఈమెను పిలిపించుకుంటారట...! ఈమె ధ్వన్వనుకరణం(మిమిక్రీ) చేయడం ద్వారా కాకులను పిలుస్తారట!!!

2 hrs ago
user_Duppada Anandarao
Duppada Anandarao
Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

రాజస్థాన్ లోని ఒక గ్రామంలో....*పితృపక్షంలో కాకులు రాకపోతే!...* ఈమెను పిలిపించుకుంటారట...! ఈమె ధ్వన్వనుకరణం(మిమిక్రీ) చేయడం ద్వారా కాకులను పిలుస్తారట!!!

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజస్థాన్ లోని ఒక గ్రామంలో....*పితృపక్షంలో కాకులు రాకపోతే!...* ఈమెను పిలిపించుకుంటారట...! ఈమె ధ్వన్వనుకరణం(మిమిక్రీ) చేయడం ద్వారా కాకులను పిలుస్తారట!!!
    1
    రాజస్థాన్ లోని ఒక గ్రామంలో....*పితృపక్షంలో కాకులు రాకపోతే!...* ఈమెను పిలిపించుకుంటారట...! ఈమె ధ్వన్వనుకరణం(మిమిక్రీ) చేయడం ద్వారా కాకులను పిలుస్తారట!!!
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం సిద్ధాంతం రోడ్డు నుంచి సుమంతాపురం వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేది ఎప్పుడని స్థానికులు ఎదురుచూస్తున్నారు. రూ.50 లక్షల ఖర్చుతో కిలోమీటర్ దూరం తారు రోడ్డు నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో పనులు ప్రారంభించారు. ఐదు నెలలు కావస్తున్నప్పటికీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో రోడ్డుపై రాకపోకలకు ఆ ప్రాంతవాసులకు అవస్థలు తప్పడం లేదు
    1
    శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం సిద్ధాంతం రోడ్డు నుంచి సుమంతాపురం వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేది ఎప్పుడని స్థానికులు ఎదురుచూస్తున్నారు. రూ.50 లక్షల ఖర్చుతో కిలోమీటర్ దూరం తారు రోడ్డు నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో పనులు ప్రారంభించారు. ఐదు నెలలు కావస్తున్నప్పటికీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో రోడ్డుపై రాకపోకలకు ఆ ప్రాంతవాసులకు అవస్థలు తప్పడం లేదు
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 min ago
  • శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ఉన్న ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే నక్షత్ర హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నక్షత్ర హారతిని వీక్షించి భక్తి భావంతో నిండిపోయారు. స్థానికుల విశ్వాసం ప్రకారం, ఈ నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు సర్వ దోషాలు నివారణ అవడంతో పాటు శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి సమీప ప్రాంతాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
    1
    శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ఉన్న ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే నక్షత్ర హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నక్షత్ర హారతిని వీక్షించి భక్తి భావంతో నిండిపోయారు.
స్థానికుల విశ్వాసం ప్రకారం, ఈ నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు సర్వ దోషాలు నివారణ అవడంతో పాటు శుభఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.
ఈ కార్యక్రమానికి సమీప ప్రాంతాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
    user_Satyanarayana ratho
    Satyanarayana ratho
    Content Creator (YouTuber) Pathapatnam, Srikakulam•
    18 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో శుక్రవారం సాయంత్రం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన వర్షంలో సాగింది. నందిగాం మండలం నర్సిపురం కూడలి వద్ద నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించిన అచ్చెన్నాయుడు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టనున్న రక్షిత మంచినీటి పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. గాలి వాన వర్షం కూడా లక్ష్యకుండా నందిగామ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని అభివృద్ధిలో నడిపిస్తుందని మంత్రి తెలిపారు.
    4
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో శుక్రవారం సాయంత్రం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన వర్షంలో సాగింది. నందిగాం మండలం నర్సిపురం కూడలి వద్ద నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించిన అచ్చెన్నాయుడు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టనున్న రక్షిత మంచినీటి పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. గాలి వాన వర్షం కూడా లక్ష్యకుండా నందిగామ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని అభివృద్ధిలో నడిపిస్తుందని మంత్రి తెలిపారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • అరకు వ్యాలీ ఆదివాసి గిరిజన సంఘం భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా అధ్యక్షుడు కే. రఘునాథ్ నేతృత్వంలో జిల్లా, మండల నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాచూరి రామిరెడ్డి చేసిన సేవలు అనిర్వచనీయమని, ఉపాధ్యాయ హక్కుల సాధనలో ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యాయ లోకానికి ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
    1
    అరకు వ్యాలీ ఆదివాసి గిరిజన సంఘం భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ దాచూరి రామిరెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా అధ్యక్షుడు కే. రఘునాథ్ నేతృత్వంలో జిల్లా, మండల నాయకులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాచూరి రామిరెడ్డి చేసిన సేవలు అనిర్వచనీయమని, ఉపాధ్యాయ హక్కుల సాధనలో ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఉపాధ్యాయ లోకానికి ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కాకినాడ జిల్లా తుని పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2,3,6,స్థానాల్లో కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం నాడు కార్పొరేట్ స్కూలుకు దీటుగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తో కలిసి, ఉపాధ్యాయులు పట్టణ పుర వీధుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ గీతాదేవి పాల్గొని విద్యార్థులు ను, ఉపాధ్యాయులను, అభినందించారు.ఈ సందర్భంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఘనతను విద్యార్థునులు, ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో చాటి చెప్పారని తెలిపారు.
    1
    కాకినాడ జిల్లా తుని పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2,3,6,స్థానాల్లో కైవసం చేసుకున్న సందర్భంగా శనివారం నాడు కార్పొరేట్ స్కూలుకు దీటుగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు మరియు తల్లిదండ్రుల తో కలిసి, ఉపాధ్యాయులు పట్టణ పుర వీధుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ గీతాదేవి పాల్గొని విద్యార్థులు ను, ఉపాధ్యాయులను, అభినందించారు.ఈ సందర్భంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఘనతను విద్యార్థునులు, ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో చాటి చెప్పారని తెలిపారు.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    27 min ago
  • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం బద్దు మర్రి పంచాయతీ పరిధిలోని హరి ద్వారం గ్రామానికి రూ. 176 లక్షల MGNREGS నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఇవాళ ప్రారంభించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులకు , నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం బద్దు మర్రి పంచాయతీ పరిధిలోని హరి ద్వారం గ్రామానికి రూ. 176 లక్షల MGNREGS నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఇవాళ ప్రారంభించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులకు , నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.