_*PM ఏక్తా యూనిటీ మాల్ టెండర్లలో*_ _*కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణం!*_ 🚨💰 _*హైదరాబాద్, రాయదుర్గ్లో మల్కం చెరువు ఎదురుగా ప్రతిపాదించిన PM ఏక్తా యూనిటీ మాల్ను ప్రైవేట్ బిల్డర్లకు కట్టబెట్టి భారీ కుంభకోణానికి తెరలేపిన కాంగ్రెస్ సర్కార్!*_ _*మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ సహా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అడ్డుకున్న పోలీసులు*_ _*ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..*_ _*ఏక్తా యూనిటీ మాల్ వద్ద భారీ ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు*_ 🔥 #SCAMgress #CongressLootingTelangana _*PM ఏక్తా యూనిటీ మాల్ టెండర్లలో*_ _*కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణం!*_ 🚨💰 _*హైదరాబాద్, రాయదుర్గ్లో మల్కం చెరువు ఎదురుగా ప్రతిపాదించిన PM ఏక్తా యూనిటీ మాల్ను ప్రైవేట్ బిల్డర్లకు కట్టబెట్టి భారీ కుంభకోణానికి తెరలేపిన కాంగ్రెస్ సర్కార్!*_ _*మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ సహా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అడ్డుకున్న పోలీసులు*_ _*ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..*_ _*ఏక్తా యూనిటీ మాల్ వద్ద భారీ ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు*_ 🔥 #SCAMgress #CongressLootingTelangana
_*PM ఏక్తా యూనిటీ మాల్ టెండర్లలో*_ _*కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణం!*_ 🚨💰 _*హైదరాబాద్, రాయదుర్గ్లో మల్కం చెరువు ఎదురుగా ప్రతిపాదించిన PM ఏక్తా యూనిటీ మాల్ను ప్రైవేట్ బిల్డర్లకు కట్టబెట్టి భారీ కుంభకోణానికి తెరలేపిన కాంగ్రెస్ సర్కార్!*_ _*మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ సహా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అడ్డుకున్న పోలీసులు*_ _*ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..*_ _*ఏక్తా యూనిటీ మాల్ వద్ద భారీ ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు*_ 🔥 #SCAMgress #CongressLootingTelangana _*PM ఏక్తా యూనిటీ మాల్ టెండర్లలో*_ _*కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణం!*_ 🚨💰 _*హైదరాబాద్, రాయదుర్గ్లో మల్కం చెరువు ఎదురుగా ప్రతిపాదించిన PM ఏక్తా యూనిటీ మాల్ను ప్రైవేట్ బిల్డర్లకు కట్టబెట్టి భారీ కుంభకోణానికి తెరలేపిన కాంగ్రెస్ సర్కార్!*_ _*మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ సహా బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అడ్డుకున్న పోలీసులు*_ _*ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..*_ _*ఏక్తా యూనిటీ మాల్ వద్ద భారీ ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు*_ 🔥 #SCAMgress #CongressLootingTelangana
- సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ అయ్యగారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, వస్త్రాలంకరణ, అష్టోత్తరం, ఆకుపూజ, హనుమాన్ చాలీసా తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి తమ ఇష్టదైవమని, స్వామివారికి తమలపాకుల దండ, సింధూరం సమర్పిస్తే కష్టాలు తొలగిపోతాయని తమ విశ్వాసమని తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయ అభివృద్ధికి సహకరించండి — ఆలయ కమిటీ ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సాకేతపురి దాసాంజనేయ స్వామి ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్మాణానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతున్నందున దాతలు, భక్తులు, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.3
- *ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్ క్రేట్* తెలంగాణలోని వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో అరుదైన బాండెడ్ క్రేట్ పాము దర్శనమిచ్చింది.నలుపు-పసుపు చారలతో,దాదాపు 5 అడుగుల పొడవున్న ఈ విషపూరిత పామును అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు.ఈ పాము సాధారణంగా రాత్రివేళల్లో సంచరిస్తుందని,చైనా,నేపాల్, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్,మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందని అధికారులు తెలిపారు.లారీల్లో పడిపోయి లేదా దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.1
- సత్తుపల్లి నియోజకవర్గంలో కలెక్టర్ దివాకర్ టీఎస్ విస్తృత పర్యటన సత్తుపల్లి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంగారం గ్రామంలో పంట పొలాల్లో గట్ల వెంట నడుచుకుంటూ వెళ్లిన కలెక్టర్.. రైతుల సమక్షంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బేతుపల్లి, నారాయణపురం గ్రామాల్లో కొనసాగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ దివాకర్ టీఎస్.. భూ రీ-సర్వేపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతుల సందేహాలను అడిగి తెలుసుకుని, వాటిని నివృత్తి చేశారు. భూ రీ-సర్వే ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు1
- NSPT: పాకాల సమీపంలో అరుదైన విషపూరిత పాము కలకలం.............. వరంగల్ జిల్లా, ఖానాపూర్ మండలం, ఆగస్టు 12: జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోకనగర్ (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన బ్యాండెడ్ క్రైట్ పాము స్థానికుల కంటపడింది. పామును గుర్తించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్, శ్రవణ్, నవీన్, ప్రకాశ్ ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పాకాల అటవీ శాఖ సిబ్బంది ఎఫ్ఎస్ఓ ధర్మ, జయప్రకాశ్, విజయ్, రాజు, మహేశ్ అక్కడికి చేరుకున్నారు. పామును సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించి, అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం లేకుండా వదిలిపెట్టారు.2
- నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐* *ఎర్ర సత్యం అన్న పేదోళ్ల కంచంలో బువ్వ..!* ఆకలి లేని సమాజం కోసం, శ్రమజీవుల ఆత్మగౌరవం కోసం.. ప్రతి పేదవాడి కంచంలో మెతుకై నిలిచిన ప్రజా నాయకుడు.! పేదవాడి కడుపు నిండినప్పుడే అసలైన రాజ్యం వస్తుందని నమ్మి.. కూడు,గూడు,భూమి కోసం రణభేరి మోగించిన సాహస వీరుడు మన ఎర్ర సత్యం అన్నా.... *నేడు ఎర్ర సత్యం అన్న ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ఆయన యాదిలో.....💐*1
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పోతో కలిసి హెలిప్యాడ్, ఆలయ ప్రాంగణం, కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. గిరిజన సంప్రదాయాల నడుమ పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్, పరిశుభ్రత, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పోతో కలిసి హెలిప్యాడ్, ఆలయ ప్రాంగణం, కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. గిరిజన సంప్రదాయాల నడుమ పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు, భద్రత, పార్కింగ్, పరిశుభ్రత, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు.4
- ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 16న ములుగు జిల్లా పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్తో కలిసి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్ను, గట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ నిర్మాణం పనులను పరిశీలించి, గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించారు. కలెక్టర్ హెలిప్యాడ్ వద్ద చేపడుతున్న బారికేడింగ్, వీవీఐపీ వేచి ఉండే టెంట్, భద్రతా ఏర్పాట్లతో పాటు పైలాన్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న పైలాన్ పనుల పురోగతిని పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరం, స్టేట్ బోర్డ్ ఛాంబర్, జిల్లా కలెక్టర్ ఛాంబర్ తో పాటు వివిధ కార్యాలయ గదులను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, కార్యాలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు.2
- అణచబడ్డ మన జాతులు మర్లబడాలే,తిరగబడాలే అవసరమైతే కత్తులు చేతబట్టాలే ఈ దేశం మనది,ఈ భూమి మనది... అణచబడ్డ మన జాతులు మర్లబడాలే,తిరగబడాలే అవసరమైతే కత్తులు చేతబట్టాలే1