Shuru
Apke Nagar Ki App…
అక్కపై తమ్ముడు వేట కొడవాలితో దాడి.. పుంగనూరు న్యూస్. చౌడేపల్లి(మం)బోయకొండ యానాదిపాలెం లో దారుణం.. అక్కపై తమ్ముడు వేట కొడవాలితో దాడి.. అక్క గంగులమ్మ పరిస్థితి విషయం.. చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది..
Kumar
అక్కపై తమ్ముడు వేట కొడవాలితో దాడి.. పుంగనూరు న్యూస్. చౌడేపల్లి(మం)బోయకొండ యానాదిపాలెం లో దారుణం.. అక్కపై తమ్ముడు వేట కొడవాలితో దాడి.. అక్క గంగులమ్మ పరిస్థితి విషయం.. చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పుంగనూరు న్యూస్. చౌడేపల్లి(మం)బోయకొండ యానాదిపాలెం లో దారుణం.. అక్కపై తమ్ముడు వేట కొడవాలితో దాడి.. అక్క గంగులమ్మ పరిస్థితి విషయం.. చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది..1
- మంచు మోహన్ బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఏఐబిఎస్పి. పలమనేరు ఫిబ్రవరి4( ప్రజా ప్రతిభ) సినీ నటుడు మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో విద్యార్థులను వివిధ రకాల ఫీజుల రూపంలో నిలువు దోపిడీ చేస్తున్న విషయాన్ని ప్రశ్నించి నిలదీసిన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్ నాయకులను కిడ్నాప్ చేసి దాడి చేసి గాయపరిచిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వర్ధన్ లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డివి మునిరత్నం, జిల్లా నాయకులు మణి డిమాండ్ చేశారు. అందులో భాగంగా బుధవారం స్థానిక కార్యాలయంలో శివన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంచు మోహన్ బాబుకు ఉన్న పలుకుబడితో కళాశాలలో అవినీతి అక్రమాలు గురించి అనేక పర్యాయాలు స్టూడెంట్ యూనియన్ నాయకులు నిరసనల ద్వారా తెలియపరిచినప్పుడల్లా సరిదిద్దుకుంటామని చెప్పి యాజమాన్యం వ్యవహారములో ఎలాంటి మార్పు రాకపోవడంతో స్టూడెంట్ నాయకులు ప్రత్యామ్నాయంగా ఆలోచించాచారన్నారు. కళాశాల యాజమాన్యం దోపిడి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాన్ని జీర్ణించుకోలేని మంచు మోహన్ బాబు, విష్ణు, పోషిస్తున్న గూండాలు, బౌన్సర్లు ద్వారా కిడ్నాప్ చేయించి కొట్టి గాయపరచడం దుర్మార్గమన్నారు. విద్యార్థుల హక్కులు ఉల్లంఘించినా ఏ యాజమాన్యం పైన ఎస్ఎఫ్ఐ పోరాడుతుందనే విషయం మంచు మోహన్ బాబు, విష్ణు గుర్తించుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు చేసే పోరాటానికి ఏఐబిఎస్పి ఎప్పుడు ముందుంటుందని సంఘీభావాన్ని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రత్నమ్మ, సరస్వతి ,గౌరీ, ఆనంద్, గుర్రం సుబ్రహ్మణ్యం, చంగల్రాయ, శ్రీనివాసులు, హనుమప్ప, చలపతి, బుజ్జి, మంజునాథ్ పాల్గొన్నారు.1
- STV9: *guntur గుంటూరు*చంద్రబాబు ఇదే నా హెచ్చరిక.. వడ్డీతో కలిపి చెల్లిస్తాం! అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది1
- బద్వేలు: ఇంటి పన్నులు,నీటి పనులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ, సుందరయ్య కాలనీ సమస్యలు అధికారులకు తెలియవా అని సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో 18 వ వార్డు లోని సుందరయ్య కాలనీలో పర్యటించి ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో స్మశానం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఏర్పాటు చేయాలని, 130 కోట్ల రూపాయలు నిధులు ఇలాంటి పేదలు నివాసం ఉన్న చోట అభివృద్ధి చేస్తే వారు మున్సిపల్ అధికారులను గొప్పగా భావిస్తారు, ఇల్లు లేని చోట, స్మశానాలకు, ధనవంతుల ఇండ్ల వెనుక భాగంలో శుభ్రంగా ఉండాలని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని సిపిఐ పట్టణ సమితిగా అధికారులను ప్రశ్నిస్తున్నామని అలాగే కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసి సైడ్ మట్టి తోలడం మరిచారని దీనివల్ల ఇంటిలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా, ఆరుబయట పిల్లలు ఆడుకోవాలని, వాహనాలు పెట్టుకోవాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు క్వాలిటీ కంట్రోలర్ పర్యవేక్షణ లేకుండానే, కాంట్రాక్టర్ కు బిల్లు ఇస్తే వారు రోడ్డు పర్యవేక్షణకు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2000 కుటుంబాలు నివాసం ఉంటున్న సుందరయ్య కాలనీకి స్మశానం లేకపోవడం దీనిపైన అధికారులు స్పందించకపోవడం జరగబోవు మున్సిపల్ ఎలక్షన్లో ఏ ఒక్క రాజకీయ నాయకులు సుందరయ్య కాలనీకి రా వద్దని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పేదలు బడుగు బలహీన వర్గాల కాలనీల పైన దృష్టి పెట్టి అధికారులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శిపొంగూర్ నాగరాజ్, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, పట్టణ నాయకులు సలోమి. సుందరయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.1
- ఆలూరు లో చైన్ స్నాచర్ చేదించిన పోలీసులు... పోన్ నంబర్ అడిగి మహిళ గొంతులో తాళిబొట్టు చైన్ దొంగలించిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు... 4, తులాల బంగారు తాళి బొట్టు చైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఇద్దరు నిందితులు అరెస్టు... కారు ను సీజ్ చేసిన పోలీసులు...3
- ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన పవన్ కుమార్ వయసు 30 సంవత్సరాలు పెసల బండ గ్రామంలో జరిగిన దేవర ఉత్సవంలో పాల్గొని తిరిగి ఆదోని కి వస్తుండగ బైసిగేరి గ్రామం బైపాస్ లో వెనక నుండి కర్ణాటక జీపు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు3
- Post by ఉంగరాల కార్తీక్1
- *వైకాపా చేసిన పాపాలే రెవిన్యూ సమస్యలకు కారణం* *రైతులను, ప్రజలను పట్టి పీడిస్తున్న రెవిన్యూ సమస్యలు* *భూముల రీ సర్వేతో సమస్యల పూర్తిగా ప్రక్షాళన* *ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి* *గంగవరం మండలంలో పాసుపుస్తకాల పంపిణిలో ఎమ్మెల్యే అమర్* వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే నేటి రెవెన్యూ సమస్యలకు కారణమని పలమనేర్ శాసన సభ్యుల అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలం కల్లుపల్లి పంచాయతీ కేంద్రంలో బుధవారం జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో రైతులను, ప్రజలను రెవిన్యూ సమస్యలు పట్టిపీడిస్తున్నాయని, ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు అందుతున్న అర్జీలలో సింహభాగం రెవిన్యూ సమస్యలే ఉండడం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన రెవెన్యూ తప్పిదాలను రీ సర్వే తో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడమే గాక రాజముద్రతో కూడిన పాస పుస్తకాలను అందించడం జరుగుతొందనీ వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, భూ సమస్యలకు సంబంధించి పూర్తి వివరాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం కల్లుపల్లె గ్రామానికి చెందిన 85 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భవాని, తహసిల్దార్ రేఖ, ఎంపీడీవో సురేష్ బాబు, సర్పంచ్ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీటీసీ సతీష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, సుబ్బారెడ్డి, సురేష్, భరత్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.1