Shuru
Apke Nagar Ki App…
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పై మానవత్వం చాటుకున్న జర్నలిస్ట్. మహేష్ అన్నమయ్య జిల్లా పుంగనూరు ప్రైవేట్ బస్సును ఢీకొన్న స్కూటర్ ఒకరికి తీవ్ర గాయాలు చౌడేపల్లి (మం) బోయకొండ రోడ్డు చిన్నకొండామారి వద్ద రోడ్డు ప్రమాదం స్కూటర్స్టుకు తీవ్ర గాయాలు తిరుపతి అవిలాలకు చెందిన నాగరాజా (45) పందులను మేపుకొని జీవనం సాగిస్తున్నాడు చౌడేపల్లి నుండి బోయకొండ వైపు వెళ్తూ మార్గమధ్యం చిన్న కొండమర్రి వద్ద ఒక ప్రైవేటు బస్సును ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో స్కూటరిస్ట్కు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమంగాఉండడంతో స్థానికులు 108 సమాచారం అందించి చౌడేపల్లి ప్రభుత్వ తరలించారు చౌడేపల్లి ఎస్సై చిన్నరెడ్డిప్ప క్షతగాత్రున్నీ. ప్రధమ చికిత్స అనంతరం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు
Kumar
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి పై మానవత్వం చాటుకున్న జర్నలిస్ట్. మహేష్ అన్నమయ్య జిల్లా పుంగనూరు ప్రైవేట్ బస్సును ఢీకొన్న స్కూటర్ ఒకరికి తీవ్ర గాయాలు చౌడేపల్లి (మం) బోయకొండ రోడ్డు చిన్నకొండామారి వద్ద రోడ్డు ప్రమాదం స్కూటర్స్టుకు తీవ్ర గాయాలు తిరుపతి అవిలాలకు చెందిన నాగరాజా (45) పందులను మేపుకొని జీవనం సాగిస్తున్నాడు చౌడేపల్లి నుండి బోయకొండ వైపు వెళ్తూ మార్గమధ్యం చిన్న కొండమర్రి వద్ద ఒక ప్రైవేటు బస్సును ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో స్కూటరిస్ట్కు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమంగాఉండడంతో స్థానికులు 108 సమాచారం అందించి చౌడేపల్లి ప్రభుత్వ తరలించారు చౌడేపల్లి ఎస్సై చిన్నరెడ్డిప్ప క్షతగాత్రున్నీ. ప్రధమ చికిత్స అనంతరం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- లక్ష రూపాయలకు రోజుకు రెండు వేల రూపాయల వడ్డీ ఇస్తామని నమ్మబలికి పలువురిని మోసం చేసిన ఇద్దరు నిందితులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మనోహర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి నేమకల్లుకు చెందిన వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు దోపిడీ చేసినట్లు రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆదివారం ఎర్రగుంట సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.1
- 1993 -1994 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం మండలంలోని వావిళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ పాఠశాలలో 1993- 1994 టెన్త్ క్లాస్ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఆహ్వానించి వాళ్లను సత్కరించడం జరిగింది అలాగే ఉపాధ్యాయులతో కలిసి 1993- 1994లో జరిగిన గుర్తులను గుర్తు తెచ్చుకొని ఒక రోజంతా ఆనందంగా గడపటం జరిగింది ఉపాధ్యాయులు చదువు బోధించడంతోనే మాకు ఇలాంటి లైఫ్ ఉందని ఉపాధ్యాయుల వల్లే ఇవాళ మంచి స్థాయిలో ఉన్నామని మనకు పాఠాలు నేర్పిన గురువును ఎప్పుడూ మర్చిపోకూడదని టెన్త్ క్లాస్ లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ సంతోషంగా అలాగే ఉపాధ్యాయులకు ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు.సర్వేసరావు, రామ్మోహన్, జనర్దేన్, సురేష్, మోహన్ రావు,శారదా, లారింగ్రెస్, మమతా, నిర్మల, హిమావతి, కృష్ణవేణి, వరమ్మ, కాజారావు, గుణశేకేర్, ఆంజనేయలు, రవి, సదశివారెడ్డి, కరుణకర్, బ్రాహ్మయ్య, విజయకుమార్, మురళి మోహన్, ప్రమేశ్వర్, వెంకయ్య,సుధాకర్, వెంకటరవనమ్మ,మస్తాన్ శ్వ, శ్రీనివాసలురెడ్డి, వేంకటేశ్వరులు, పూర్వ విద్యార్థుల పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు.4
- కర్నూలు జిల్లా ఆలూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జ్ఞాపకాలను స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో తేరు బజారు వీధిలో తెలుగుదేశం జెండాను ఎగరవేశారు.ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పోలీస్ స్టేషన్ దగ్గరలో చలివేంద్రాన్ని వైకుంఠ జ్యోతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ “సమాజమే దేవాలయం… ప్రజలే దేవుళ్లు” అనే మహోన్నత భావజాలంతో స్థాపించబడిన టిడిపి పార్టీ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు విజయవంతంగా పార్టీ నడుస్తుందంటే కార్యకర్తలు అంత బలంగా ఉన్నారని, నడిపించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ప్రజల కోసం టిడిపి పార్టీ ఎప్పటికీ పనిచేస్తుందన్నారు. అనంతరం టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ ప్రతిజ్ఞ చేశారు .2
- ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం నేపథ్యంలో సభ్యులు, చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన ఈ చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ ఎమ్మిగనూరుకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని, దీన్ని విలీనం చేయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయకుండా నిలబెట్టేందుకు ప్రజాసంఘాలు, చేనేత కార్మికులు, స్థానిక ప్రజలు పార్టీలకతీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మార్చి 31న జరిగే సర్వసభ్య సమావేశంలో విలీనానికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నారు. అలాగే అదే రోజు వివర్స్ కాలనీ మైదానం వద్ద, సొసైటీ కార్యాలయం ఎదురుగా నిర్వహించబడనున్న కార్యక్రమంలో పాల్గొని, చేనేత సొసైటీ పరిరక్షణకు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మాచాని సోమప్ప గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన స్థాపించిన ఈ సొసైటీని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత మన అందరిదని సభ్యులు పేర్కొన్నారు.1
- *షార్ట్ సర్క్యూట్తో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో మంటలు* వరంగల్ 1 ఆర్టీసీ బస్సు డీపోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డిపోలు ఉన్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే చేశారు. కాగా బస్సు మంటల్లో పాక్షికంగా దగ్ధమైంది.1
- _ఈనెల 31వ తేదీన ఎమ్మిగనూరు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరుగనున్నది. ఆ సమావేశంలో మన సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలని ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనందరికీ, ముఖ్యంగా ఎమ్మిగనూరుకు, ఎమ్మిగనూరు చేనేతలకు, పితామహుడైన పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన ఈ కో-ఆపరేటివ్ సొసైటీని కాపాడుకోవడం అనే బాధ్యత ఉంది.ఆయనకు గుర్తుగా ఉన్న ఈ సొసైటీని ఆప్కోలో విలీనం కాకుండా ఉంచేందుకు, ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రజాసంఘాలు, ప్రజలు, అందరూ పార్టీలకతీతంగా ముందుకు వచ్చి, సొసైటీని కాపాడడానికి ప్రయత్నించాలి._31వ తేదీ సర్వసభ్య సమావేశంలో, ఆప్కోలో విలీనానికి సంబంధించి ఉద్దేశపూర్వక కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని, మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాను.ఎప్పటికీ మాచాని సోమప్ప ని మర్చిపోకుండా, ఆయన స్థాపించిన సొసైటీని ఆయనకు గుర్తుగా ఉండే విధంగా నిర్వహించడం మనందరి బాధ్యత. అందరూ 31వ తేదీన సర్వసభ్య సమావేశంలో ఆప్కోలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ వివర్స్ కాలనీ మైదానం సొసైటీ ఎదురుగా జరగబోయే కార్యకంలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.1
- ఘనంగా టీడీపీ పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం. . కేకే కటింగ్ చేసి సంబరాలు చేసిన టీడీపీ నాయకులు విడవలూరు మండలం లో రామతీర్థం సెంటర్ లో మరియు బాబురు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం 44 వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం నికి ముఖ్య అతిధి గా టీడీపీ నాయకుడు ఆవుల వాసు విచేశారు. అనంతరం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన జెండను ఆవిష్కరణ చేశారు నాయకులు అందరూ కేకే కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం అన్న దానం చేసారు . ఈ సందర్బంగా ఆవుల వాసు మాట్లాడతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలు మేరకు ఈరోజు గ్రామ పంచాయతీ లో జరుపుకోవడం చాలా సంతోషం గా ఉంది అన్నారు. ఏపీ ప్రజల కు గుర్తు వచ్చేది ఎన్టీఆర్ అన్నారు. అయన చేసిన పథకాలు ప్రజలకు ఎనో ఉనాయి. సీఎం చంద్రబాబు నాయకుడు యువ నాయకులు లోకేష్ బాబు చేస్తున్న అభివృద్ధి చాలా బాగుంది ఎప్పుడు ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారు అన్నారు ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాలుగోన్నారు.4
- రాయదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బళ్లారి రోడ్డు నుంచి వినాయక కూడలి, లక్ష్మీబజార్ మీదుగా మద్దానేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. రాయదుర్గం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.1
- ఇది ఒక దొంగ ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు ఇది ఒక పెద్ద మాఫియా ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా ఇవ్వమని గొడవ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది1