logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తగ్గేదేలేదంటున్న గోపాలరావు పేట వృద్ధా గీత కార్మికుడు కొండ నారాయణ గౌడ్ స్టోరీ చూడండి

3 hrs ago
user_చొప్పదండి అప్డేట్స్
చొప్పదండి అప్డేట్స్
Reporter గంగాధర, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

తగ్గేదేలేదంటున్న గోపాలరావు పేట వృద్ధా గీత కార్మికుడు కొండ నారాయణ గౌడ్ స్టోరీ చూడండి

More news from తెలంగాణ and nearby areas
  • తగ్గేదేలేదంటున్న గోపాలరావు పేట వృద్ధా గీత కార్మికుడు కొండ నారాయణ గౌడ్ స్టోరీ చూడండి
    1
    తగ్గేదేలేదంటున్న గోపాలరావు పేట వృద్ధా గీత కార్మికుడు కొండ నారాయణ గౌడ్ స్టోరీ చూడండి
    user_చొప్పదండి అప్డేట్స్
    చొప్పదండి అప్డేట్స్
    Reporter గంగాధర, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • భక్తి మార్గ ముఖ్యమైంది భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని శ్రీ త్రిదండి దేవానాథ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. శనివారం జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న నర నారాయణస్వామి వారి దేవాలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    భక్తి మార్గ ముఖ్యమైంది
భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని శ్రీ త్రిదండి దేవానాథ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. శనివారం జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న నర నారాయణస్వామి వారి దేవాలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • శ్రీ తిరుమల స్వామి ఆలయ హుండీ లెక్కింపు... నిజాంపేటమండల పరిధిలోని చల్మెడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శుక్రవారం రెవిన్యూ,పోలీస్ అధికారులు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు,జిల్లా జిపిఓ స్వప్న,ఆలయఈవో రవికుమార్,ఆలయ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో 1,35,866 నగదు వచ్చాయని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామి ఆలయంలో వచ్చినటువంటి ఇట్టి ఆదాయాన్ని బ్యాంకులో జమ చేస్తామన్నారు.ఈనెల 13న జరిగే గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపడతామని ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి,పూజారి రామ్మోహన్ శర్మ, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం,ఉప సర్పంచ్ ఆకుల మహేందర్,డైరెక్టర్ బాజా రమేష్,ఎల్లా గౌడ్,కాకి రాజయ్య,సంగేపునారాయణ, శ్యామ్,కానిస్టేబుల్ విజయ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
    1
    శ్రీ తిరుమల స్వామి ఆలయ హుండీ లెక్కింపు...
నిజాంపేటమండల పరిధిలోని చల్మెడ శ్రీ తిరుమల స్వామి ఆలయంలో శుక్రవారం రెవిన్యూ,పోలీస్ అధికారులు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు,జిల్లా జిపిఓ స్వప్న,ఆలయఈవో రవికుమార్,ఆలయ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో 1,35,866 నగదు వచ్చాయని ఈవో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామి ఆలయంలో వచ్చినటువంటి ఇట్టి ఆదాయాన్ని బ్యాంకులో జమ చేస్తామన్నారు.ఈనెల 13న జరిగే గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేపడతామని ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులే కాకుండా వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రాంరెడ్డి,పూజారి రామ్మోహన్ శర్మ, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం,ఉప సర్పంచ్ ఆకుల మహేందర్,డైరెక్టర్ బాజా రమేష్,ఎల్లా గౌడ్,కాకి రాజయ్య,సంగేపునారాయణ, శ్యామ్,కానిస్టేబుల్ విజయ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
    user_Jeedi Chandrakanthgoud
    Jeedi Chandrakanthgoud
    Journalist నిజాంపేట, మెదక్, తెలంగాణ•
    21 hrs ago
  • మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక సమావేశం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల పైన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలో వార్డులు, ఇతర ఎన్నికల అంశాల పైన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
    1
    మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక సమావేశం 
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల పైన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలో వార్డులు, ఇతర ఎన్నికల అంశాల పైన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
    user_RAMESH DEVUNOORI
    RAMESH DEVUNOORI
    సీనియర్ జర్నలిస్టు... ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 2 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ నియోజకవర్గంలో ఘనంగా నర్సారెడ్డి జన్మదిన వేడుకలు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తూంకుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. పార్టీ అభిమానులు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబురాలు జరిపారు. ఉదయం కొండపోచమ్మ ఆలయం నుంచి నర్సారెడ్డితో పాటు అనేకమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో ర్యాలీగా బయలుదేరి గజ్వేల్ ఇందిరాపార్క్ వద్ద భారీ సభ ఏర్పాటు చేసి నర్సారెడ్డికి గజమాలతో సత్కరించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో శాలువాలు, పూలదండలతో సన్మానించారు. గజ్వేల్ పట్టణంలో ప్రధాన రహదారి కొనసాగిన ర్యాలీలో క్వింటాళ్ళ కొద్దీ పూలుచల్లి కార్యకర్తలు, అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనేక చోట్ల క్రేన్లతో గజమాలలతో నర్సారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూముకుంట ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మోహన్, సర్దార్ ఖాన్, రంగారెడ్డి, సారిక శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, చెన్నారెడ్డి, వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, మహమ్మద్ సమీర్, డాక్టర్ వహీద్, గౌడిపల్లి శ్రీనివాస్, మహమ్మద్ అజ్గర్, గణేష్, జంగం రమేష్ గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    2
    👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 2 ప్రజా తెలంగాణ న్యూస్
గజ్వేల్ నియోజకవర్గంలో  ఘనంగా నర్సారెడ్డి జన్మదిన వేడుకలు
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ తూంకుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. పార్టీ అభిమానులు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబురాలు జరిపారు. ఉదయం కొండపోచమ్మ ఆలయం నుంచి నర్సారెడ్డితో పాటు అనేకమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో ర్యాలీగా బయలుదేరి గజ్వేల్ ఇందిరాపార్క్ వద్ద భారీ సభ ఏర్పాటు చేసి నర్సారెడ్డికి గజమాలతో సత్కరించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో శాలువాలు, పూలదండలతో సన్మానించారు. గజ్వేల్ పట్టణంలో ప్రధాన రహదారి కొనసాగిన ర్యాలీలో క్వింటాళ్ళ కొద్దీ పూలుచల్లి కార్యకర్తలు, అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనేక చోట్ల క్రేన్లతో గజమాలలతో నర్సారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూముకుంట ఆంక్షారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మోహన్, సర్దార్ ఖాన్, రంగారెడ్డి, సారిక శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, చెన్నారెడ్డి, వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, మహమ్మద్ సమీర్, డాక్టర్ వహీద్, గౌడిపల్లి శ్రీనివాస్, మహమ్మద్ అజ్గర్, గణేష్, జంగం రమేష్ గౌడ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    Reporter వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
  • తెలంగాణ ధూంధాం కళాకారులకు జీవన భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి :- సిర్పూర్ ఏమైల్యే. కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్లో నూతన సంవత్సరం సందర్భంగా మోక్షిత డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ధూంధాo గద్దర్ అవార్డుల మహోత్సవంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డా.వెన్నెల గద్దర్ తో కలిసి పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కళాకారులకు జీవన భృతి మరియు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. తాను గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావించానని తెలిపారు.అనంతరం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించి ధూంధాం ఆట, పాటను తిలకించారు.ఈ కార్యక్రమంలో సిద్ధంశెట్టి సుహాసిని, డా.విద్యాసాగర్, సింగర్లు దరువు అంజన్న, దరువు ఎల్లయ్య, అంతడపుల నాగరాజు, కొప్పర్తి సురేందర్, శిరీష, డ్యాన్సర్లు డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
    2
    తెలంగాణ ధూంధాం కళాకారులకు జీవన భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి :- సిర్పూర్ ఏమైల్యే.
కాగజ్ నగర్  పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్లో నూతన సంవత్సరం సందర్భంగా మోక్షిత డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ధూంధాo గద్దర్ అవార్డుల మహోత్సవంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డా.వెన్నెల గద్దర్ తో కలిసి పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కళాకారులకు జీవన భృతి మరియు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. తాను గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావించానని తెలిపారు.అనంతరం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించి ధూంధాం ఆట, పాటను తిలకించారు.ఈ కార్యక్రమంలో సిద్ధంశెట్టి సుహాసిని, డా.విద్యాసాగర్, సింగర్లు దరువు అంజన్న, దరువు ఎల్లయ్య, అంతడపుల నాగరాజు, కొప్పర్తి సురేందర్, శిరీష, డ్యాన్సర్లు డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • జగిత్యాల జిల్లా కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
    1
    జగిత్యాల జిల్లా కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
    user_చొప్పదండి అప్డేట్స్
    చొప్పదండి అప్డేట్స్
    Reporter చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ•
    54 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.