logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బుడుమూరులో అకాల వర్షంతో నేలకొరిగిన పంటలు. అరటి జొన్న మిరప నువ్వు పంటలకు 200 ఎకరాల్లో నష్టం. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో అకాల వర్షాల కారణంగా 200 ఎకరాలు జొన్న 200 ఎకరాలు అరటి మరియు మిరప నువ్వు ఒరిసేని నేలమట్టమయ్యాయి ఈ గ్రామాన్ని సిపిఎం ప్రతినిధి బృందం రైస్ సంగం ప్రతినిధి బృందం పర్యటించింది మొక్కజొన్న ఎకరాకు 50,000 ఇవ్వాలని అరటి ఉద్యానవన పంటలకు ఎకరాక లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు

3 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

బుడుమూరులో అకాల వర్షంతో నేలకొరిగిన పంటలు. అరటి జొన్న మిరప నువ్వు పంటలకు 200 ఎకరాల్లో నష్టం. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో అకాల వర్షాల కారణంగా 200 ఎకరాలు జొన్న 200 ఎకరాలు అరటి మరియు మిరప నువ్వు ఒరిసేని నేలమట్టమయ్యాయి ఈ గ్రామాన్ని సిపిఎం ప్రతినిధి బృందం రైస్ సంగం ప్రతినిధి బృందం పర్యటించింది మొక్కజొన్న ఎకరాకు 50,000 ఇవ్వాలని అరటి ఉద్యానవన పంటలకు ఎకరాక లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో అకాల వర్షాల కారణంగా 200 ఎకరాలు జొన్న 200 ఎకరాలు అరటి మరియు మిరప నువ్వు ఒరిసేని నేలమట్టమయ్యాయి ఈ గ్రామాన్ని సిపిఎం ప్రతినిధి బృందం రైస్ సంగం ప్రతినిధి బృందం పర్యటించింది మొక్కజొన్న ఎకరాకు 50,000 ఇవ్వాలని అరటి ఉద్యానవన పంటలకు ఎకరాక లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు
    1
    శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో అకాల వర్షాల కారణంగా 200 ఎకరాలు జొన్న 200 ఎకరాలు అరటి మరియు మిరప నువ్వు ఒరిసేని నేలమట్టమయ్యాయి ఈ గ్రామాన్ని సిపిఎం ప్రతినిధి బృందం రైస్ సంగం ప్రతినిధి బృందం పర్యటించింది మొక్కజొన్న ఎకరాకు 50,000 ఇవ్వాలని అరటి ఉద్యానవన పంటలకు ఎకరాక లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని టెక్కలి డివిజన్ శక్తి టీం చెందిన హెడ్ కానిస్టేబుల్ లు ఎం. గిరిధర్, కే. గణేష్ పేర్కొన్నారు. కోటబొమ్మాళి మండలం పెద్ద హరిచంద్రపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో బుధవారం శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు సూచించారు. మైనర్లు వాహనాలు నడపరాదన్నారు.
    2
    గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని టెక్కలి డివిజన్ శక్తి టీం చెందిన హెడ్ కానిస్టేబుల్ లు ఎం. గిరిధర్, కే. గణేష్ పేర్కొన్నారు. కోటబొమ్మాళి మండలం పెద్ద హరిచంద్రపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో బుధవారం శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు సూచించారు. మైనర్లు వాహనాలు నడపరాదన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండల కేంద్రంతో పాటు చుట్టుప్రక్కల గ్రామా లలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఎండకు ప్రజలకి ఉపశమనం కలిగినప్పటికీ.. జీడి మామిడి పిందెలు రాలిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివలన కట్టె జనుము, నువ్వులు పచ్చిమిర్చి ఇతర పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు తెలిపారు.
    1
    శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండల కేంద్రంతో పాటు చుట్టుప్రక్కల గ్రామా లలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఎండకు ప్రజలకి ఉపశమనం కలిగినప్పటికీ.. జీడి మామిడి పిందెలు రాలిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివలన కట్టె జనుము, నువ్వులు పచ్చిమిర్చి ఇతర పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు తెలిపారు.
    user_Sreeram
    Sreeram
    Meliaputti, Srikakulam•
    22 hrs ago
  • తలవరం గ్రామ సచివాలయంలో విజ్ఞాపన అందిస్తున్న ఆ గ్రామ రైతులు. రబి సీజన్లో పండించిన మొక్కజొన్న పంటను గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు గ్రామ సచివాలయం కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందించారు.ఈ సందర్భంగా కోరికన హిమగిరి మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన మొక్కజొన్న పంట అన్ని అనుకూలించడంతో నాణ్యమైన దిగుబడి వచ్చిందని అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు వ్యాపారస్తులు కుమ్మక్కై క్వింటా మొక్కజొన్నను 1600 కి 1700 కి అడుగుతున్నారని వాస్తవానికి గత ఇదే సమయంలో సుమారు 2300 లెక్క అమ్మే వాళ్ళమని కానీ నేడు ధర తగ్గించే వ్యాపారులు అడుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంకెలి షుగర్ ఫ్యాక్టరీ వారు మొక్కజొన్న పంట కొంటున్నారని అయితే రైతుల నుండి కొనుగోలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో గౌరవ కలెక్టర్ గారు కలుగజేసుకొని వారిచేత కొనుగోలు చేస్తే రైతులు దళారుల బారిన పడాల్సిన పని ఉండదని ఆ విధంగా రైతు పైన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆ గ్రామ రైతులు విన్నవించుకున్నారు. విజ్ఞప్తి అందించిన వారిలో కోరికన గోవిందరావు,కిమిడి మోహన్ రావు, వావలపల్లి శ్రీనివాసరావు,జి. అప్పలనాయుడు సిమ్మి నాయుడు తదితరులు ఉన్నారు. తలవరం గ్రామ సచివాలయంలో విజ్ఞాపన అందిస్తున్న ఆ గ్రామ రైతులు.రబి సీజన్లో పండించిన మొక్కజొన్న పంటను గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు గ్రామ సచివాలయం కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందించారు.ఈ సందర్భంగా కోరికన హిమగిరి మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన మొక్కజొన్న పంట అన్ని అనుకూలించడంతో నాణ్యమైన దిగుబడి వచ్చిందని అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు వ్యాపారస్తులు కుమ్మక్కై క్వింటా మొక్కజొన్నను 1600 కి 1700 కి అడుగుతున్నారని వాస్తవానికి గత ఇదే సమయంలో సుమారు 2300 లెక్క అమ్మే వాళ్ళమని కానీ నేడు ధర తగ్గించే వ్యాపారులు అడుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంకెలి షుగర్ ఫ్యాక్టరీ వారు మొక్కజొన్న పంట కొంటున్నారని అయితే రైతుల నుండి కొనుగోలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో గౌరవ కలెక్టర్ గారు కలుగజేసుకొని వారిచేత కొనుగోలు చేస్తే రైతులు దళారుల బారిన పడాల్సిన పని ఉండదని ఆ విధంగా రైతు పైన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆ గ్రామ రైతులు విన్నవించుకున్నారు. విజ్ఞప్తి అందించిన వారిలో కోరికన గోవిందరావు,కిమిడి మోహన్ రావు, వావలపల్లి శ్రీనివాసరావు,జి. అప్పలనాయుడు సిమ్మి నాయుడు తదితరులు ఉన్నారు.
    1
    తలవరం గ్రామ సచివాలయంలో విజ్ఞాపన అందిస్తున్న ఆ గ్రామ రైతులు. రబి సీజన్లో పండించిన మొక్కజొన్న పంటను గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు గ్రామ సచివాలయం కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందించారు.ఈ సందర్భంగా కోరికన హిమగిరి మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన మొక్కజొన్న పంట అన్ని అనుకూలించడంతో నాణ్యమైన దిగుబడి వచ్చిందని అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు వ్యాపారస్తులు కుమ్మక్కై క్వింటా మొక్కజొన్నను 1600 కి 1700 కి అడుగుతున్నారని వాస్తవానికి గత ఇదే సమయంలో సుమారు 2300 లెక్క అమ్మే వాళ్ళమని కానీ నేడు ధర తగ్గించే వ్యాపారులు అడుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సంకెలి  షుగర్ ఫ్యాక్టరీ వారు మొక్కజొన్న పంట కొంటున్నారని అయితే రైతుల నుండి కొనుగోలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో  గౌరవ కలెక్టర్ గారు కలుగజేసుకొని వారిచేత కొనుగోలు చేస్తే రైతులు దళారుల బారిన పడాల్సిన పని ఉండదని ఆ విధంగా రైతు పైన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆ గ్రామ రైతులు విన్నవించుకున్నారు.
విజ్ఞప్తి అందించిన వారిలో కోరికన గోవిందరావు,కిమిడి మోహన్ రావు, వావలపల్లి శ్రీనివాసరావు,జి. అప్పలనాయుడు సిమ్మి నాయుడు తదితరులు ఉన్నారు.
తలవరం గ్రామ సచివాలయంలో విజ్ఞాపన అందిస్తున్న ఆ గ్రామ రైతులు.రబి సీజన్లో పండించిన మొక్కజొన్న పంటను గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆ గ్రామానికి చెందిన రైతులు గ్రామ సచివాలయం కార్యదర్శికి విజ్ఞాపన పత్రం అందించారు.ఈ సందర్భంగా కోరికన హిమగిరి మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన మొక్కజొన్న పంట అన్ని అనుకూలించడంతో నాణ్యమైన దిగుబడి వచ్చిందని అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు వ్యాపారస్తులు కుమ్మక్కై క్వింటా మొక్కజొన్నను 1600 కి 1700 కి అడుగుతున్నారని వాస్తవానికి గత ఇదే సమయంలో సుమారు 2300 లెక్క అమ్మే వాళ్ళమని కానీ నేడు ధర తగ్గించే వ్యాపారులు అడుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సంకెలి  షుగర్ ఫ్యాక్టరీ వారు మొక్కజొన్న పంట కొంటున్నారని అయితే రైతుల నుండి కొనుగోలు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో  గౌరవ కలెక్టర్ గారు కలుగజేసుకొని వారిచేత కొనుగోలు చేస్తే రైతులు దళారుల బారిన పడాల్సిన పని ఉండదని ఆ విధంగా రైతు పైన కష్టానికి ఫలితం దక్కుతుందని ఆ గ్రామ రైతులు విన్నవించుకున్నారు.
విజ్ఞప్తి అందించిన వారిలో కోరికన గోవిందరావు,కిమిడి మోహన్ రావు, వావలపల్లి శ్రీనివాసరావు,జి. అప్పలనాయుడు సిమ్మి నాయుడు తదితరులు ఉన్నారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • 26 వేల లీటర్ల బెల్లం ఊటధ్వంసం
    1
    26 వేల లీటర్ల బెల్లం ఊటధ్వంసం
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • *పేదలకు ఒక న్యాయం రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక న్యాయమా* విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ ఉడికలపేట గ్రామా0లో ఉన్న సర్వే నెంబర్ 101/23గెడ్డం పోరంబోకు గా ఉంది.. ఇదివరకు పేదలకు ఇల్లస్థలాల కోసం స్థానిక అధికారులకు వినతిపత్రాలు ఇస్తే గెడ్డపోరంబోకులో ఇల్లాస్థలాలు ఇవ్వకూడదని చెప్పిన అధికారులు. ఇప్పుడు అదే గెడ్డంపొరూంబోకు స్థలమే ఆ స్థలానికి అనుకోని ఉన్న 100/4సర్వే నెంబర్ కూడా గెడ్డ పోరంబోకు లో ఉన్న రియల్ ఎస్టేట్ వారికి వారి ప్లాట్స్ దారి కోసం కప్పేసి కేవలం చిన్న డ్రైనేజి కాలువ లాగా కాలువ నిర్మించడమే కాకుండా. తరతరాలుగా పెద్దతాడివాడ రైతులకి వ్యవసాయ భూములకి వర్షంనీరు పారె గెడ్డ మరియు 2008 లో అప్పటి ప్రభుత్వాలు చెక్ డ్యామ్ నిర్మించిన గెడ్డ మరియు కొన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పనులు చేసిన గెడ్డను పూర్తిగా మట్టితో కప్పేసి అక్కడ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ వేస్తున్నారు.. గెడ్డలు కప్పి అక్కడ భవనాలు నిర్మిస్తే వరదలు సమయంలో ఆ భవనాలు కూలిపోయి ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో అన్న దూరదృష్టిగాని అలాగే ఆ గెడ్డనీరుతో నిండే పెద బంద. చిన్న బంద. జిరాయితీ చెరువులు చవితిబందామెట్టు బంద చెరువులకి మరియు ఆ చెరువులు నిండినక పక్కనే అనుకోని ఉన్న చిన్నతాడివాడ గ్రామంలో చెరువులకి వెళ్లే గెడ్డలనీరునే వ్యవసాయ ఆధారంగా రైతులు ఉన్నారన్న బాహ్య సృహ గాని లేకుండా కేవలం కాసులకి ఆశపడో లేఖ రాజకీయ వత్తుడులకో అధికారులు చూసిచుడనట్టు వదిలేయడ0 బాధాకరం.. సుమారు ముప్పై నలభై అడుగుల వెడల్పు. పదిహేను అడుగులు లోతు ఉన్న గెడ్డ తరతరాలుగా నీటి ఆధారమైన గెడ్డ కేవలం యాభై ఏళ్ల కిందట ఎలా జిరాయితీ అయ్యిందో అధికారులు ఆలోచించాలి.. జమీందారి జులుం తో లెక్క పత్రాలు మార్చిన వారిపై తగిన చర్యలు తీసుకొని మా గెడ్డ మాకు తిరిగి అప్పగించాలని రైతులు. గ్రామస్తులు అడుగుతున్నా అధికారులుని వేడుకొంటున్న ఏ ఒక్కరు ఎందుకు పట్టించుకోరో సమాధానం చెప్పాలి.. ఇప్పటికే పెద్దతాడివాడ పంచాయతీ చెరువులు గెడ్డలు మాయమవుతున్నాయి అని పేపర్లో టీవిల్లో కధనాలువస్తున్న అధికారులకు ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చిన ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు..ఈరోజు స్థానిక VRO. సర్వే అధికారులతో ఫీల్డ్ లోకి వెళ్లగా అక్కడ వాతావరణం చుసి ఆశ్చర్య పోయాము.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు నుంచి స్థానిక అధికారుల వరకు స్పందించగలరు..
    3
    *పేదలకు ఒక న్యాయం రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక న్యాయమా*
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం 
డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ ఉడికలపేట గ్రామా0లో ఉన్న సర్వే నెంబర్ 101/23గెడ్డం పోరంబోకు గా ఉంది.. ఇదివరకు పేదలకు ఇల్లస్థలాల కోసం స్థానిక అధికారులకు వినతిపత్రాలు ఇస్తే గెడ్డపోరంబోకులో ఇల్లాస్థలాలు ఇవ్వకూడదని చెప్పిన అధికారులు. ఇప్పుడు అదే గెడ్డంపొరూంబోకు స్థలమే  ఆ స్థలానికి అనుకోని ఉన్న 100/4సర్వే నెంబర్ కూడా గెడ్డ పోరంబోకు లో ఉన్న రియల్ ఎస్టేట్  వారికి వారి ప్లాట్స్ దారి కోసం కప్పేసి కేవలం చిన్న డ్రైనేజి కాలువ లాగా కాలువ నిర్మించడమే కాకుండా. తరతరాలుగా పెద్దతాడివాడ రైతులకి వ్యవసాయ భూములకి వర్షంనీరు పారె గెడ్డ మరియు 2008 లో అప్పటి ప్రభుత్వాలు చెక్ డ్యామ్ నిర్మించిన గెడ్డ మరియు కొన్ని సంవత్సరాలు ఉపాధి హామీ పనులు చేసిన గెడ్డను పూర్తిగా మట్టితో కప్పేసి అక్కడ రియల్ ఎస్టేట్ ప్లాట్స్ వేస్తున్నారు.. గెడ్డలు కప్పి అక్కడ భవనాలు నిర్మిస్తే వరదలు సమయంలో ఆ భవనాలు కూలిపోయి ఎంత మంది ప్రాణాలు కోల్పోతారో అన్న దూరదృష్టిగాని అలాగే ఆ గెడ్డనీరుతో నిండే పెద బంద. చిన్న బంద. జిరాయితీ చెరువులు చవితిబందామెట్టు బంద చెరువులకి మరియు  ఆ చెరువులు నిండినక పక్కనే అనుకోని ఉన్న చిన్నతాడివాడ గ్రామంలో చెరువులకి వెళ్లే గెడ్డలనీరునే వ్యవసాయ ఆధారంగా రైతులు ఉన్నారన్న బాహ్య సృహ గాని లేకుండా కేవలం కాసులకి ఆశపడో లేఖ రాజకీయ వత్తుడులకో అధికారులు చూసిచుడనట్టు వదిలేయడ0 బాధాకరం.. సుమారు ముప్పై నలభై అడుగుల వెడల్పు. పదిహేను అడుగులు లోతు ఉన్న గెడ్డ తరతరాలుగా నీటి ఆధారమైన గెడ్డ కేవలం యాభై ఏళ్ల కిందట ఎలా జిరాయితీ అయ్యిందో అధికారులు ఆలోచించాలి.. జమీందారి జులుం తో లెక్క పత్రాలు మార్చిన వారిపై తగిన చర్యలు తీసుకొని మా గెడ్డ మాకు తిరిగి అప్పగించాలని రైతులు. గ్రామస్తులు అడుగుతున్నా అధికారులుని వేడుకొంటున్న ఏ ఒక్కరు ఎందుకు పట్టించుకోరో సమాధానం చెప్పాలి.. ఇప్పటికే పెద్దతాడివాడ పంచాయతీ చెరువులు గెడ్డలు మాయమవుతున్నాయి అని పేపర్లో టీవిల్లో కధనాలువస్తున్న అధికారులకు ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చిన  ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు..ఈరోజు స్థానిక VRO. సర్వే అధికారులతో ఫీల్డ్ లోకి వెళ్లగా అక్కడ వాతావరణం చుసి ఆశ్చర్య పోయాము.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు నుంచి స్థానిక అధికారుల వరకు స్పందించగలరు..
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తులు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు లోగా అమలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి హనుమంతు ఈశ్వరరావు ప్రశ్నించారు.మంగళవారం కోటబొమ్మాలి మండలం జగన్నాధపురం లో కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కొండపేట లిఫ్టు పరిధిలో 22 గ్రామాలు లో 2,500 ఎకరాలు గత ఆరు సంవత్సరాలుగా లిఫ్ట్ మరా మత్తు కారణంగా నీరు లేక రైతాంగం తీవ్రమైన నష్టానికి గురౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ నీరు రాకపోవడంతో పంటలు పండక రైతాంగం తీవ్ర నష్టాన్నిగురవుతుందని అన్నారు. పంటలు పండక పోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొట్ట చేత పట్టుకొని సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు వస్తే పంటలు పండుతాయని, వలసలు నివారించబడతాయని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాసిరకమైన పనులు చేయడంతో 2019లో ప్రారంభమైన లిఫ్టు 2020 కే మర మత్తులతో మూత పడిందని గుర్తు చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించకపోతే ఈ ఏడాది కూడా రైతులు నీరు లేక నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తులు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు లోగా అమలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి హనుమంతు ఈశ్వరరావు ప్రశ్నించారు.మంగళవారం కోటబొమ్మాలి మండలం జగన్నాధపురం లో కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కొండపేట లిఫ్టు పరిధిలో 22 గ్రామాలు లో 2,500 ఎకరాలు గత ఆరు సంవత్సరాలుగా లిఫ్ట్ మరా మత్తు కారణంగా నీరు లేక రైతాంగం తీవ్రమైన నష్టానికి గురౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ నీరు రాకపోవడంతో పంటలు పండక రైతాంగం తీవ్ర నష్టాన్నిగురవుతుందని అన్నారు. పంటలు పండక పోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు  పొట్ట చేత పట్టుకొని సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్ళవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు వస్తే పంటలు పండుతాయని, వలసలు నివారించబడతాయని వారన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వం నాసిరకమైన పనులు చేయడంతో 2019లో ప్రారంభమైన లిఫ్టు 2020 కే మర మత్తులతో మూత పడిందని గుర్తు చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించకపోతే ఈ ఏడాది కూడా రైతులు నీరు లేక నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.