Shuru
Apke Nagar Ki App…
Dandumagbul Magbul
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Dandumagbul Magbul1
- ఆదోని జిల్లా సాధనలో బుడగ జంగాలీలు సంప్రదాయ వాయిద్యాలతో నిరసన ఆదోని జిల్లా సాధనకు మేము సైతం అంటూ చెందిన బుడగ జంగాల సంక్షేమ సంఘం సభ్యులు సోమవారం ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 46 వ రోజు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.. సాంప్రదాయ వాయిద్యాలతో ఆదోని ను జిల్లాగా చేయాలని పద్యాలు, బుర్రకథల రూపంలో ప్రభుత్వాన్ని వేడుకున్నారు.. వెనుకబడిన ఆలూ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సిరివటి మహేంద్ర కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- గాండ్లపెంట మండల కేంద్రంలోని సచి వాలయం లో సోమవారం 77వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు.మండల ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి,మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి, సర్పంచ్ రహమత్ సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారత దేశ స్వాతంత్రం వచ్చిందంటే మహాపురుషుల త్యాగ ఫలమేనన్నారు. వారి పుణ్యఫలo తోనే స్వేచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్నామన్నారు. రాజ్యాంగం అమలు దినోత్సవం గణతంత్ర దినోత్సవం అన్నారు.1
- అర్జీకి స్పందించి విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్1
- జై భీమ్!✊ జై సంవిధాన్!✍️1
- కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పల్లె ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ విలువలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- కదిరి దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాల మేరకు,దేశ అభివృద్ధి కోసం,దేశ భద్రత కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్యశాలలో ఎమ్మెల్యే జండా ఎగరవేశారు. అధికారులు ఏ పని చేసినా ఆత్మసంతృప్తి తో చేయాలన్నారు. ప్రజలకు స్వేచ్ఛ ఉండే విధంగా ఉండాలన్నారు.కమిషనర్ కిరణ్ కుమార్ సూపర్డెంట్ జయలక్ష్మి పాల్గొన్నారు.1