logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం ఎక్సైజ్‌ చట్టాలను తుంగలోకి తొక్కి, బార్‌ రూల్స్‌కి విరుద్ధంగా టెంట్లు వేసి మద్యం అమ్మకాలు మద్యం సిండికేట్‌ల అవినీతి మత్తులో మునిగితేలుతున్న కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏ బార్‌లో ఎంత సరుకు కొంటున్నారో.. బహిరంగంగా చెప్పే ధైర్యం ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఉందా? -పేర్ని నాని, మాజీ మంత్ర

2 hrs ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం ఎక్సైజ్‌ చట్టాలను తుంగలోకి తొక్కి, బార్‌ రూల్స్‌కి విరుద్ధంగా టెంట్లు వేసి మద్యం అమ్మకాలు మద్యం సిండికేట్‌ల అవినీతి మత్తులో మునిగితేలుతున్న కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏ బార్‌లో ఎంత సరుకు కొంటున్నారో.. బహిరంగంగా చెప్పే ధైర్యం ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఉందా? -పేర్ని నాని, మాజీ మంత్ర

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కడప జిల్లా బద్వేలు *బద్వేలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి...* దాడిలో డ్రైవర్ ముక్కులోనుండి కారుతున్న రక్తం... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...
    1
    కడప జిల్లా బద్వేలు 
*బద్వేలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి...*
దాడిలో డ్రైవర్ ముక్కులోనుండి కారుతున్న రక్తం...
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई. आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.
    1
    रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार
यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई.
आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.
    user_Bilal khan
    Bilal khan
    Chittoor, Andhra Pradesh•
    7 hrs ago
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    4 min ago
  • నాడు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు రెండు నెలల ప్రయత్నంతో పుంగనూరు మండలం, మోదుగులపల్లి పంచాయతీ, మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణ జలాలు ను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ చల్లా బాబు రెడ్డి గారి ఆదేశాల తో చిత్తూరు ఎంపీ శ్రీ దుగ్గుమల్ల ప్రసాద్ రావు గారి సహకారం తో ఈరోజు 17/03/2026 నీరు ను తీసుకురావడం జరిగింది, ఈ పెద్ద చెరువు ఆయకట్టు కింద అనుకుని దాదాపు 600 ఎకరాల భూమిలో రైతులు సాగు చేస్తున్నారు,దీంతో మోదుగులపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం కృష్ణ జలాలు కు జల హారతి ఇచ్చి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, AMC డైరెక్టర్ మాసేన్న, TNTUC రాష్ట్ర కార్యదర్శి జెల్లీ మనోహర్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, APYSS చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, మాజీ పంచాయతీ అధ్యక్షడు వెంకటరమణ, వెంకటరమణ, కో యూనిట్ ఇంచార్జ్ నరసింహులు, పంచాయతీ ఉప అధ్యక్షుడు బాలాజీ యాదవ్, బూత్ ఇంచార్జి మధు యాదవ్, పట్టణ జనసేన ఉపాధ్యక్షుడు నందు, కృష్ణ బాబు , మహేంద్ర రాయల్,మరియు రైతులు పాల్గొన్నారు
    1
    నాడు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు రెండు నెలల ప్రయత్నంతో పుంగనూరు మండలం, మోదుగులపల్లి పంచాయతీ, మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణ జలాలు ను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ చల్లా బాబు రెడ్డి గారి ఆదేశాల తో చిత్తూరు ఎంపీ శ్రీ దుగ్గుమల్ల ప్రసాద్ రావు గారి సహకారం తో ఈరోజు 17/03/2026 నీరు ను తీసుకురావడం జరిగింది, ఈ పెద్ద చెరువు ఆయకట్టు కింద అనుకుని దాదాపు 600 ఎకరాల భూమిలో రైతులు సాగు చేస్తున్నారు,దీంతో మోదుగులపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం కృష్ణ జలాలు కు జల హారతి ఇచ్చి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, AMC డైరెక్టర్ మాసేన్న, TNTUC రాష్ట్ర కార్యదర్శి జెల్లీ మనోహర్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, APYSS చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, మాజీ పంచాయతీ అధ్యక్షడు వెంకటరమణ, వెంకటరమణ,  కో యూనిట్ ఇంచార్జ్ నరసింహులు, పంచాయతీ ఉప అధ్యక్షుడు బాలాజీ యాదవ్, బూత్ ఇంచార్జి మధు యాదవ్, పట్టణ జనసేన ఉపాధ్యక్షుడు నందు, కృష్ణ బాబు , మహేంద్ర రాయల్,మరియు రైతులు పాల్గొన్నారు
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • జై కోటంరెడ్డి బ్రదర్స్
    1
    జై కోటంరెడ్డి బ్రదర్స్
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ ఉగాది సెంటర్ నందు నేటి ఉదయం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం 19 20వ తేదీ 2026 ఉగాది మహోత్సవాలు సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో పారాబావ నమ సంవత్సర ఉగాది మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్ వచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్య శంకరా భారతీయ మహాస్వామి విచ్చేయుచున్నారని వారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ అనంతరం 20వ తేదీ కల్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదము ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .కావున నెల్లూరు ప్రజలు అందరు కూడా ఈ రెండు రోజులు జరుగు ఉగాది మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అవుతారని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆకుల హనుమంతరావు శ్రీకృష్ణ డాక్టర్ దయాకర్ పద్మజ జీవి రెడ్డి పూజిత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు.అదే క్రమం లో కార్యక్రమానికి మంత్రివర్యులు పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నగరంలోని నేతలు తదితరులు పాల్గొంటారని తెలియజేశారు.
    1
    నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీ నగర్ ఉగాది సెంటర్ నందు నేటి ఉదయం ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో  ప్రెస్ మీట్ నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం 19 20వ తేదీ 2026 ఉగాది మహోత్సవాలు సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సౌజన్యంతో పారాబావ నమ సంవత్సర ఉగాది మహోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ విలేకరుల సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ కార్పొరేటర్ వచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్య శంకరా భారతీయ మహాస్వామి విచ్చేయుచున్నారని వారి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ అనంతరం 20వ తేదీ కల్యాణ మహోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదము ఇవ్వటం జరుగుతుందని తెలిపారు .కావున నెల్లూరు ప్రజలు అందరు కూడా ఈ రెండు రోజులు జరుగు ఉగాది మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అవుతారని ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బుచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆకుల హనుమంతరావు శ్రీకృష్ణ డాక్టర్ దయాకర్ పద్మజ జీవి రెడ్డి పూజిత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు.అదే క్రమం లో కార్యక్రమానికి మంత్రివర్యులు పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  నగరంలోని నేతలు తదితరులు పాల్గొంటారని తెలియజేశారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • గ్రామానికి జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దు అని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణ రెడ్డి కూటమి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఓ దినపత్రికలో రెండు రోజుల క్రితం వచ్చిన వార్తకి సంబంధించి టిడిపి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలి రోడ్డు నిర్మాణం అప్పుడే అందరి దగ్గర సలహాలు తీసుకుని పనులు ప్రారంభించామని. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారమే వారందరూ కట్టుబడి ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యే న్యాయం చేస్తుందని ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించటం సబబు కాదని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మీడియా పూర్వకంగా తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి మన కోవూరు ఎమ్మెల్యేఎమ్మెల్యే శాంతమ్మ అండగా ఉంటుందని వారందరికీ తగు న్యాయం చేస్తుందని మీడియా పూర్వకంగా తెలిపారు
    1
    గ్రామానికి జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దు అని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణ రెడ్డి కూటమి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఓ దినపత్రికలో రెండు రోజుల క్రితం వచ్చిన వార్తకి సంబంధించి టిడిపి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలి రోడ్డు నిర్మాణం అప్పుడే అందరి దగ్గర సలహాలు తీసుకుని పనులు ప్రారంభించామని. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారమే వారందరూ కట్టుబడి ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యే న్యాయం చేస్తుందని ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించటం సబబు కాదని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మీడియా పూర్వకంగా తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి మన కోవూరు ఎమ్మెల్యేఎమ్మెల్యే శాంతమ్మ అండగా ఉంటుందని వారందరికీ తగు న్యాయం చేస్తుందని మీడియా పూర్వకంగా తెలిపారు
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం ఎక్సైజ్‌ చట్టాలను తుంగలోకి తొక్కి, బార్‌ రూల్స్‌కి విరుద్ధంగా టెంట్లు వేసి మద్యం అమ్మకాలు మద్యం సిండికేట్‌ల అవినీతి మత్తులో మునిగితేలుతున్న కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏ బార్‌లో ఎంత సరుకు కొంటున్నారో.. బహిరంగంగా చెప్పే ధైర్యం ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఉందా? -పేర్ని నాని, మాజీ మంత్ర
    1
    ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం
ఎక్సైజ్‌ చట్టాలను తుంగలోకి తొక్కి, బార్‌ రూల్స్‌కి విరుద్ధంగా టెంట్లు వేసి మద్యం అమ్మకాలు
మద్యం సిండికేట్‌ల అవినీతి మత్తులో మునిగితేలుతున్న కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు
ఏ బార్‌లో ఎంత సరుకు కొంటున్నారో.. బహిరంగంగా చెప్పే ధైర్యం ఎక్సైజ్‌ కమిషనర్‌కు ఉందా? 
-పేర్ని నాని, మాజీ మంత్ర
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.