Shuru
Apke Nagar Ki App…
From Cotton Fields to Everyday Comfort 🌿 Experience the softness of MGM Cotton Vests. Pure cotton. Pure comfort. #MGMVests #CottonVest #PureCotton #MensInnerwear #ComfortWear #QualityInnerwear #IndianBrand #TextileBusiness #MadeInIndia #DailyWear #BestQuality #CottonComfort
M G M Hosiery Works.
From Cotton Fields to Everyday Comfort 🌿 Experience the softness of MGM Cotton Vests. Pure cotton. Pure comfort. #MGMVests #CottonVest #PureCotton #MensInnerwear #ComfortWear #QualityInnerwear #IndianBrand #TextileBusiness #MadeInIndia #DailyWear #BestQuality #CottonComfort
- M G M Hosiery Works.విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్MGM Vest inside Cotton field CGI post.1 hr ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- #MGMVests #CottonVest #PureCotton #MensInnerwear #ComfortWear #QualityInnerwear #IndianBrand #TextileBusiness #MadeInIndia #DailyWear #BestQuality #CottonComfort1
- బ్రేకింగ్ న్యూస్.. * జిల్లాకు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్. * డచ్ బంగ్లా హెలిప్యాడ్ వద్ద ఉపరాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్,DIG గోపి నాథ్ జెట్టి,జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు, పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, * భారీ భద్రత నడుమ హెలిప్యాడ్ నుండి శ్రీకూర్మం క్షేత్రానికి బయలుదేరిన ఉపరాష్ట్రపతి. * మిల్ జంక్షన్ మీదుగా సాగుతున్న ఉపరాష్ట్రపతి కాన్వాయ్.. మార్గమధ్యంలో కట్టుదిట్టమైన భద్రత. * మరికాసేపట్లో శ్రీకూర్మనాథుని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి.. అనంతరం అరసవల్లి పర్యటన.2
- రాజాంలో పెట్రోలు, డీజిల్ కోసం పడిగాపులు1
- శ్రీ శ్రీ శ్రీ దాడితల్లి-సరేపోలమ్మ తల్లి పండుగ సందర్భంగా బొబ్బిలి కళా ఉత్సవాలు 2026 శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయంలో కవి సమ్మేళనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సంస్కృత పండితులు బౌరోతు శంకరరావు పాల్గొని వీర బొబ్బిలి చరిత్ర కవితను చదివి వినిపించడమైనది. అనంతరం ప్రత్యేక అధికారులు బౌరోతు శంకరరావును ఘనంగా సన్మానించారు.1
- *దివ్యాంగులకు పంపిణీ చేయనున్న త్రీవీలర్ వాహనాలను పరిశీలించిన చైర్మన్ గడుపూటి నారాయణస్వామి గారు..* *ఏప్రిల్ 28వ తేదీన కడప జిల్లా వేదికగా దివ్యాంగులకు త్రీవీలర్ మోటార్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ శ్రీ గడుపూటి నారాయణస్వామి గారు వివరించారు.* . . . . #Chairman_Gaduputi_Narayanaswamy #TeamNaraLokesh1
- సంతబొమ్మాళి. భక్తుల కోర్కెలు తీర్చే మహానుభావుడుగా, దారిద్య దుఃఖ నివారణ చేసే లక్ష్మీనారాయణ గా సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో పాంచరాత్ర, తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సోమవారం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ఈవో రాధాకృష్ణ పర్యవేక్షణలో శాస్త్తోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు{నగేష్} శ్రీ లక్ష్మీనారాయణ పీఠాధిపతి విధాత శ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆగమ ప్రవక్త పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ పాంచ రాత్రి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర పౌర్ణమి వరకు ఐదు రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేకువజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు పంచామృత అభిషేకాలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సర్వదేవత మండల పూజలు, ధ్వజస్తంభ పతాక ఆవిష్కరణలు, నిర్వహించి స్వామికి విశేష పూజలు చేపట్టారు. ఈ పూజల్లో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు భాస్కర్ దాస్ దంపతులు పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి సోభాయాత్ర, ఊరేగింపు, మహా హోమాలు, తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు లక్ష్మీనారాయణ తులసి కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.4
- పిఠాపురం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం పిఠాపురం- ఉప్పాడ రోడ్డు సెంటర్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం సి.ఐ జి.శ్రీనివాస్,టౌన్ ఎస్.ఐ వీ.మణికుమార్ మరియు సిబ్బంది వాహనదారులను ఆపి నిబంధనల పట్ల అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని, ప్రాణ రక్షణ కోసమని స్పష్టం చేశారు. బైక్లపై ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరమని,ఇది ప్రమాదాలకు ప్రధాన కారణమని వివరించారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల తనతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తారని హెచ్చరించారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అతివేగం, అజాగ్రత్తగాతో వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. ప్రజలందరూ బాధ్యతగా పోలీసులకు సహకరించాలని,నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ పోలీసు సిబ్బంది మరియు వాహనదారులు పాల్గొన్నారు.2
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరులో డీజిల్ కష్టాలు సోమవారం నాడు తీవ్రంగా ఎదురయ్యాయి. డీజిల్ కోసం గుంటూరు వెస్ట్ లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరిన వాహనాలు. వాహందారులకు అవసరమైనంత మేరకు డీజిల్ ఇవ్వకపోవడం కాకుండా కావాలనే కొరత చూపిస్తున్నారు ఈ విషయంపై సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని పెట్రోల్ డీజిల్ ఆశ్చర్యం వరకు ప్రతి ఒక్కరికి అందించే విధంగా చేరిన తీసుకోవాలని వాహందారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1