Shuru
Apke Nagar Ki App…
శ్రీకృష్ణ కాల చక్రం పూజలు జిల్లా వనపర్తి మర్రికుంట లొ జరుపుకోవాలని మన ప్రియతమా నాయకుడు మేఘరెడ్డి గారు ప్రజలు క్షేమం కోసం పూజలు జరిపిచాటం చేస్తున్నారు శ్రీ కృష్ణ కాల చక్రం ప్రజలు అందరూ ఎళ్ళావేళ్ళాల ఆయురారోగ్యాలతో ఉండాలని శివుడుకి మరియు అమ్మవారికి పూజలు మరియు హోమం లు చేస్తున్నారు. అన్నదానం కార్యక్రమం. అమ్మవారికి కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గోని ప్రజలు విక్షిస్తున్నారు.
NR Naresh
శ్రీకృష్ణ కాల చక్రం పూజలు జిల్లా వనపర్తి మర్రికుంట లొ జరుపుకోవాలని మన ప్రియతమా నాయకుడు మేఘరెడ్డి గారు ప్రజలు క్షేమం కోసం పూజలు జరిపిచాటం చేస్తున్నారు శ్రీ కృష్ణ కాల చక్రం ప్రజలు అందరూ ఎళ్ళావేళ్ళాల ఆయురారోగ్యాలతో ఉండాలని శివుడుకి మరియు అమ్మవారికి పూజలు మరియు హోమం లు చేస్తున్నారు. అన్నదానం కార్యక్రమం. అమ్మవారికి కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గోని ప్రజలు విక్షిస్తున్నారు.
More news from Hyderabad and nearby areas
- ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి,వేం నరేందర్ రెడ్డి: మాజీమంత్రి జీవన్ రెడ్డి ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి పారిపోయాడు మంచి పని అయింది. లేదంటే హైదరాబాద్ మీద హక్కు ఉందని ఇంకో నాలుగేళ్లు తిప్పలు పెడుతుండే * మాజీ మంత్రి జీవన్ రెడ్డి1
- ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించిన చిప్పగిరి మండలం జనసేన పార్టీ నాయకులు కే చిరంజీవి ఆలూరు ఆరోగ్య కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిప్పగిరి మండల నాయకుడు చిరంజీవి, ప్రవీణ్ కుమార్, నాగమణి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.1
- 1,000రోజుల కాంగ్రెస్ పాలన.. ప్రజలను మభ్యపెడుతున్నారంటూ ధ్వజం పింఛన్లు రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి అవ్వా, తాతలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఆ హామీని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతున్నా హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేస్తూ దగా చేస్తోందని మండిపడ్డారు.1
- 22ఏ భూములపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలి: శ్రవణ్ నిషేధిత భూముల జాబితా (22ఏ)లో తరతరాలుగా నివసిస్తున్న ప్రజల ఇళ్లను చేర్చడం దారుణమని మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ విమర్శించారు. 23ఏ, 22బి, 22సి కేటగిరీల్లో కొత్తగా చేర్చిన భూముల జాబితాపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు బాధ్యులెవరో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అక్రమ అరెస్టులతో వేధించడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని శ్రవణ్ ఆరోపించారు.1
- తాడిపత్రిలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు... తాడిపత్రి పట్టణంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరై వేడుకలను1
- ఫతేనగర్ రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్ కూకట్పల్లి పరిధిలోని ఫతేనగర్ రైల్వే స్టేషన్ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ మెట్లను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై ఎలివేటర్ ఏర్పాటు, కలుషిత తాగునీటి సమస్య పరిష్కారం, లాల్బహదూర్ శాస్త్రి నగర్లో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతున్న ప్రజల భద్రత కోసం చిన్న అండర్పాస్లు, అండర్బ్రిడ్జిల ఏర్పాటుకు రైల్వే మంత్రితో ఇప్పటికే మాట్లాడినట్లు ఎంపీ తెలిపారు. ఫతేనగర్ బ్రిడ్జి పక్కన త్వరలో ఆర్ఓబీ నిర్మాణం చేపడతామని, ఎలివేటర్, పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఫతేనగర్ హిందూ శ్మశానవాటికను పరిశీలించి, నీటి ట్యాంక్, మోటార్, నల్లా సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- నల్గొండలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిరసన ..ధ్వజమెత్తిన భూపాల్ రెడ్డి _కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన.. హామీలు ఎక్కడ?_ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో బీఆర్ఎస్ ప్రదర్శన.. వెయ్యి రోజులు పూర్తయినా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదంటూ నిరసన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు.. వెయ్యి రోజులు పూర్తయినా నెరవేర్చలేదని విమర్శ... కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు... కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు తులం బంగారం హామీ ఏమైందని ప్రశ్న.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు రూ.4 వేల పెన్షన్ హామీ ఏమైందని నిలదీత! వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ హామీని అమలు చేయలేదని ఆరోపణ.. రైతు భరోసా, పంటలకు బోనస్, రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్... తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కంచర్ల విమర్శ... కృష్ణా జలాల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రైతుల్లో చర్చ జరగాలని వ్యాఖ్య... కాంగ్రెస్ హామీలపై ప్రజల్లోకి వెళ్లేందుకు ఏడు రోజుల కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడి... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన... రేపు మిర్యాలగూడలో కేటీఆర్ సభ.. రైతులు, నిరుద్యోగులు, ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని కంచర్ల భూపాల్రెడ్డి విజ్ఞప్తి... కేటీఆర్ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు... *నల్లగొండ మాజీ ఎమ్మెల్యే-కంచర్ల భూపాల్ రెడ్డి..*👆🏻1
- గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్య. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని కమ్మదనం గురుకుల వసతి గృహంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అశ్విని ఆత్మహత్య. ఆలస్యంగా గమనించిన హాస్టల్ సిబ్బంది, టీచర్లు.. షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి....1