logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Shot News గుంటూరు:అంబటి కుటుంబాన్ని పరామర్శించిన ఆది ముఖ్యమంత్రి జగన్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి పై ఫైర్ అయిన జగన్

3 hrs ago
user_SHOT NEWS
SHOT NEWS
గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

Shot News గుంటూరు:అంబటి కుటుంబాన్ని పరామర్శించిన ఆది ముఖ్యమంత్రి జగన్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి పై ఫైర్ అయిన జగన్

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గుంటూరు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
    1
    గుంటూరు జిల్లా:
మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జరుగుతున్న తిరునాళ్ల ఏర్పాట్లను *దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారు,మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారితో కలిసి బుధవారం పరిశీలించారు.* ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి కొండపై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు డీసీసీబీ చైర్మన్ *మక్కెన మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు
    1
    పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జరుగుతున్న తిరునాళ్ల ఏర్పాట్లను *దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారు,మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారితో కలిసి బుధవారం పరిశీలించారు.* ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి కొండపై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు డీసీసీబీ చైర్మన్ *మక్కెన మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    2 hrs ago
  • కార్మిక, ఉద్యోగులకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. బుధవారం ఏలూరు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు.నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తుందని ఎద్దేవా చేశారు.
    1
    కార్మిక, ఉద్యోగులకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. బుధవారం ఏలూరు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు.నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తుందని ఎద్దేవా చేశారు.
    user_Ram
    Ram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • తూ.గో జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రాత్రి స్థానిక కల్యాణ మండపం వద్ద పులి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్గా మారింది. గత 5రోజులుగా పులి భయంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసి, బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బీజాపూర్ సిటీ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
    1
    తూ.గో జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రాత్రి స్థానిక కల్యాణ మండపం వద్ద పులి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్గా మారింది.
గత 5రోజులుగా పులి భయంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసి, బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బీజాపూర్ సిటీ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక గురువారం నుంచి విస్తృతంగా అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాస్త్రాలు ఎక్కు పెట్టనున్నారు.
    1
    మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక గురువారం నుంచి విస్తృతంగా అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాస్త్రాలు ఎక్కు పెట్టనున్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాల్వంచ పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు. బుధవారం జిల్లాలో పర్యటిస్తున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపి అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీకి సహకరించిన రామజ్యసభ సభ్యులు వద్దిరాజు
    1
    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాల్వంచ పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు. బుధవారం జిల్లాలో పర్యటిస్తున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపి అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీకి సహకరించిన రామజ్యసభ సభ్యులు వద్దిరాజు
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • shot News:గుంటూరు లోని హోప్ విన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన కార్య క్రమం.
    1
    shot News:గుంటూరు లోని హోప్ విన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన కార్య క్రమం.
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.
    1
    గుంటూరు నగరం:
గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by ఉంగరాల కార్తీక్
    1
    Post by ఉంగరాల కార్తీక్
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.