logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సర్పంచులకు సన్మానం

23 hrs ago
user_Nirmal KR NEWS 369
Nirmal KR NEWS 369
Reporter Nirmal U, Telangana•
23 hrs ago

సర్పంచులకు సన్మానం

More news from Telangana and nearby areas
  • సర్పంచులకు సన్మానం
    1
    సర్పంచులకు సన్మానం
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    19 hrs ago
  • ముందుకు సాగని వంతెనల పనులు జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఏళ్లు గడుస్తున్నా వంతెన పనులు ముందుకు సాగడం లేదు. మండలంలోని రోటిగూడా గ్రామ శివారులో ఉన్న వాగుపై 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వంతెన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఆ వంతెన నిర్మాణం 20 సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంది. అదే గ్రామ శివారులోని మరో వాగుపై లో లెవెల్ వంతెన ఉంది. ఆ వాగుపై హై లెవెల్ వంతెన మంజూరైన ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఆయా వంతెనల పనులను వెంటనే ప్రారంభించి వేసవిలోపు పూర్తయ్యలా చూడాలని స్థానిక ప్రజలు కోరారు.
    1
    ముందుకు సాగని వంతెనల పనులు
జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఏళ్లు గడుస్తున్నా వంతెన పనులు ముందుకు సాగడం లేదు. మండలంలోని రోటిగూడా గ్రామ శివారులో ఉన్న వాగుపై 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వంతెన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఆ వంతెన నిర్మాణం 20 సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంది. అదే గ్రామ శివారులోని మరో వాగుపై లో లెవెల్ వంతెన ఉంది. ఆ వాగుపై హై లెవెల్ వంతెన మంజూరైన ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఆయా వంతెనల పనులను వెంటనే ప్రారంభించి వేసవిలోపు పూర్తయ్యలా చూడాలని స్థానిక ప్రజలు కోరారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • ధర్మాన్ని కాపాడండి.... ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.. మహిళల కోలాటాలు, మంగళ హారతులతో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజుకు ఘన స్వాగతం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం బాన్సువాడ ప్రతినిధి ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అంటూ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వెల్లడించారు. శ్రీరామ గురు వందనం అనే కార్యక్రమానికి బాన్సువాడ మండలం బోర్ల ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఆధ్యాత్మిక సమావేశానికి అతిథిగా హాజరైన శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ హాజరయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు పోచమ్మ ఆలయం నుంచి ఆ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వరకు మహిళల కోలాటాలు, మహిళల నృత్యాలు, జైశ్రీరామ్.. జైశ్రీరామ్ అనే నినాదాలతో మారి మోగిపోయాయి. ఊహించని విధంగా మహిళలు, భక్తులు, చిన్నారులు తరలి రావడంతో రెండు కిలోమీటర్ల వరకు భక్తులతో నిండిపోయింది. ఇంజనీరింగ్ కళాశాల వేదికపై చేరుకున్న శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ కు ప్రజాప్రతినిధులు కాసుల బాలరాజ్, పోచారం భాస్కర్ రెడ్డి, పలువురు ఆయనకు ఘన సన్మానం చేశారు. అనంతరం శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం మన హిందూ సంప్రదాయాలను కు దూరంగా ఉంటూ ప్రాచాత్య పోకడలకు పోతూ హిందూ సంస్కృతిని కొంతమంది సద్గురు మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అన్ని దేశాలు భారత దేశ సంస్కృతిని ఎంతో కొనియాడుతుంటే కొంతమంది భారతీయులు హిందూ సంస్కృతిని మర్చిపోయి దేశాన్ని పాలించి వెళ్లిపోయిన బ్రిటిష్ వారి సంస్కృతిని మన దేశంలో కొంతమంది పాటించడం అది ఎంతో బాధాకరమని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత, రామాయణం చదవాలని పిల్లలు కూడా రామాయణం, భగత్గీత శ్లోకాలను నేర్పించాలంటూ పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. హిందూ సంస్కృతికి ప్రపంచంలోనే ఒక గొప్ప గా చూస్తారని అలాంటిది మన సంస్కృతిని మనమే నాశనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత గాని, రామాయణం పుస్తకం కానీ తప్పకుండా ఉండాలని ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా వీలైన శ్లోకాలు చదవాలని, వాటిని అర్థం చేసుకుంటే ఎంతో దాంట్లో తీయదనం కనిపిస్తుందని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ, శ్రీరామ నామస్మరణం ఉండాలని ఆయన హిత బోధ చేశారు. దేవాలయాలకు వెళితే ముఖ్యంగా మహిళలు, యువత, యువతులు సాంప్రదాయ దుస్తులతో వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మన హిందూ సంస్కృతిని మనమే కాపాడుకునే బాధ్యత అవసరం ఇప్పుడు ఏర్పడిందని ఆయన వెల్లడించారు. అవసరమైతే పదిమందికి ఆపదలో ఉంటే అండగా ఉండండి.... లేకుంటే వారికి అన్యాయం చేయకండి అంటూ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్త జనానికి హిత బోధ చేశారు. శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ప్రవచనం వినడానికి బాన్సువాడ పట్టణ ప్రాంతాలకు కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సభా ప్రాంగణం అతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామస్మరణ మధ్య మారి మోగిపోయింది. ఈ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యత పట్లోళ్ల పర్వారెడ్డి పూర్తిగా బాద్యతలు చేపట్టారు. అవసరమైన ఖర్చులు ఆయనే భరించారు. పర్వ రెడ్డి చేస్తున్న కృషికి బోర్లం యువత, మహిళలు ఆయనకు చేదుడు వాదోడుగా ఉంటూ ఈ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆధ్యాత్మిక సభ విజయవంతం కావడానికి కారకులయ్యారు.
    1
    ధర్మాన్ని కాపాడండి.... ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది..
మహిళల కోలాటాలు, మంగళ హారతులతో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజుకు ఘన స్వాగతం 
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం 
బాన్సువాడ ప్రతినిధి 
ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అంటూ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వెల్లడించారు. శ్రీరామ గురు వందనం అనే కార్యక్రమానికి బాన్సువాడ మండలం బోర్ల ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఆధ్యాత్మిక సమావేశానికి అతిథిగా హాజరైన శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ హాజరయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు పోచమ్మ ఆలయం నుంచి ఆ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వరకు మహిళల కోలాటాలు, మహిళల నృత్యాలు, జైశ్రీరామ్.. జైశ్రీరామ్ అనే నినాదాలతో మారి మోగిపోయాయి. ఊహించని విధంగా మహిళలు, భక్తులు, చిన్నారులు తరలి రావడంతో రెండు కిలోమీటర్ల వరకు భక్తులతో నిండిపోయింది. ఇంజనీరింగ్ కళాశాల వేదికపై చేరుకున్న శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ కు ప్రజాప్రతినిధులు కాసుల బాలరాజ్, పోచారం భాస్కర్ రెడ్డి, పలువురు ఆయనకు ఘన సన్మానం చేశారు. అనంతరం శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం మన హిందూ సంప్రదాయాలను కు దూరంగా ఉంటూ ప్రాచాత్య పోకడలకు పోతూ హిందూ సంస్కృతిని కొంతమంది సద్గురు మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అన్ని దేశాలు భారత దేశ సంస్కృతిని ఎంతో కొనియాడుతుంటే కొంతమంది భారతీయులు హిందూ సంస్కృతిని మర్చిపోయి దేశాన్ని పాలించి వెళ్లిపోయిన బ్రిటిష్ వారి సంస్కృతిని మన దేశంలో కొంతమంది పాటించడం అది ఎంతో బాధాకరమని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత, రామాయణం చదవాలని పిల్లలు కూడా రామాయణం, భగత్గీత శ్లోకాలను నేర్పించాలంటూ పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. హిందూ సంస్కృతికి ప్రపంచంలోనే ఒక గొప్ప గా చూస్తారని అలాంటిది మన సంస్కృతిని మనమే నాశనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత గాని, రామాయణం పుస్తకం కానీ తప్పకుండా ఉండాలని ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా వీలైన శ్లోకాలు చదవాలని, వాటిని అర్థం చేసుకుంటే ఎంతో దాంట్లో తీయదనం కనిపిస్తుందని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ, శ్రీరామ నామస్మరణం ఉండాలని ఆయన హిత బోధ చేశారు. దేవాలయాలకు వెళితే ముఖ్యంగా మహిళలు, యువత, యువతులు సాంప్రదాయ దుస్తులతో వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మన హిందూ సంస్కృతిని మనమే కాపాడుకునే బాధ్యత అవసరం ఇప్పుడు ఏర్పడిందని ఆయన వెల్లడించారు. అవసరమైతే పదిమందికి ఆపదలో ఉంటే అండగా ఉండండి.... లేకుంటే వారికి అన్యాయం చేయకండి అంటూ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్త జనానికి హిత బోధ చేశారు. శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ప్రవచనం వినడానికి బాన్సువాడ పట్టణ ప్రాంతాలకు కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సభా ప్రాంగణం అతా
జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామస్మరణ మధ్య మారి మోగిపోయింది. ఈ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యత పట్లోళ్ల పర్వారెడ్డి పూర్తిగా బాద్యతలు చేపట్టారు. అవసరమైన ఖర్చులు ఆయనే భరించారు. పర్వ రెడ్డి చేస్తున్న కృషికి బోర్లం యువత, మహిళలు ఆయనకు చేదుడు వాదోడుగా ఉంటూ ఈ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆధ్యాత్మిక సభ విజయవంతం కావడానికి కారకులయ్యారు.
    user_Local Public news
    Local Public news
    Banswada, Kamareddy•
    9 hrs ago
  • రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ల ప్రత్యేక కృషి చొరవతో కొండగట్టు గిరిప్రదక్షిణ అభివృద్ధి కార్యక్రమానికి పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం రోజున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గిరిప్రదక్షిణ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరి ప్రదర్శన చేయడానికి కావలసిన ఏర్పాట్ల గురించి రెవెన్యూ ఫారెస్ట్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖ సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గమధ్యలో భక్తులకు త్రాగునీరు,మూత్రశాల లు,విశ్రాంత కేంద్రాలు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది అని తెలిపారు. అలాగే గిరి ప్రదక్షణ కొరకు అంచనా ప్రణాలికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అరుణాచలం,సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళికలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్, అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, ఆర్డిఓ మధుసూదన్,ఈవో శ్రీకాంత్ రావు,మల్యాల, కొడిమ్యాల మండల అధికారులు పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ల ప్రత్యేక కృషి చొరవతో కొండగట్టు గిరిప్రదక్షిణ అభివృద్ధి కార్యక్రమానికి పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం రోజున జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గిరిప్రదక్షిణ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరి ప్రదర్శన చేయడానికి కావలసిన ఏర్పాట్ల గురించి రెవెన్యూ ఫారెస్ట్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖ సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గమధ్యలో భక్తులకు త్రాగునీరు,మూత్రశాల లు,విశ్రాంత కేంద్రాలు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది అని తెలిపారు. అలాగే గిరి ప్రదక్షణ కొరకు అంచనా ప్రణాలికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అరుణాచలం,సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు ప్రణాళికలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి రాజా గౌడ్, అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, ఆర్డిఓ మధుసూదన్,ఈవో శ్రీకాంత్ రావు,మల్యాల, కొడిమ్యాల మండల అధికారులు పాల్గొన్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 5 ఐ 3 న్యూస్ /* ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మల్లన్నసాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్ లో చేసిన దీక్షలో ఇచ్చిన హామీలు మరచారని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో వర్గల్ ఇండస్ట్రియల్ లో భూ సేకరణలో వేసుకొని కూర్చునీ కెసిఆర్ ప్రభుత్వంలో పది లక్షల ఇస్తున్నారని మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రకారం ఎకరానికి 60 లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉత్తంకుమార్ రెడ్డి , దామోదర్ రాజనర్సింహ గజ్వేల్ పర్యటనలకు వచ్చినప్పుడు వర్గల్ మండల రైతులతో పెద్ద ఎత్తున అడ్డుకొని నిరసన తెలుపుతామని హెచ్చరించారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తారని ముఖ్యమంత్రి మెప్పుకోసం రాజకీయ లబ్ధి కోసం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉందని గజ్వేల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారని ఎద్దేవ చేశారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పొద్దున లేచి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లితే ఆఫీసు బాయ్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ చైర్మన్ ల వరకు చాలావరకు ఖాళీగా ఉన్నాయని అక్కడ వెళ్లి ధర్నాలు చేసి ఉద్యోగాలు చేయాలని ఎద్దేవా చేశారు పదవుల కోసం తాపత్రయపడే గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు ఉద్యోగం మీద ఉన్న సోయి గజ్వేల్ అభివృద్ధి మీద లేదని మండిపడ్డారు మీరు చేసే ధర్నా ఎలా ఉందంటే ఆకాశానికి సున్నం వేసే విధంగా మీ వెర్రి వేషాలు ఉన్నాయని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న మొన్నటి వర్షాలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లకు పడిన గుంతలు కూడా పూడ్చలేదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిలో జీరోగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అభివృద్ధి చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ విఫలమయ్యారని మండిపడ్డారు అభివృద్ధి చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు వేలాదికోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరగాయని, గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో 50 సంవత్సరాలు ముందుకు వెళ్లిందని గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు . కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు కనిపియ్యకపోతే కంటి వెలుగు అద్దాలను మీ కండ్లకు పెట్టి చూపెడతామని తెలిపారు గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ మల్లన్నసాగర్ ద్వారా మండుటల్లో సైతం రైతులకు సాగునీరు అందించిన నాయకుడు కేసీఆర్, ప్రతి ఇంటికి సురక్షితమైన గోదావరి నల్ల నీరు అందించిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు గజ్వేల్ కు రింగ్ రోడ్లు, ప్రతి గ్రామానికి డబుల్ రోడ్లు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫారెస్ట్ కళాశాల హార్టికల్చర్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మహతి ఆడిటోరియం ఐఓసి బిల్డింగులు, ఎడ్యుకేషన్ హబ్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి,గ్రామాలలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామల పట్టణాల యొక్క రూపురేఖలను మార్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అవినీతి లేకుండా నేరుగా ఇంటికి అందజేసిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వేలాదికోట్లతో అభివృద్ధి జరిగితే కనీసం ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క శాతం అభివృద్ధి అయిన ఇప్పటివరకు చేశారా అని ప్రశ్నించారు. మీకు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అన్నారు గత డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు బిందెలతో బోర్ల దగ్గర నుండి నీళ్లు మోసేవారని, కరెంటు లేక పంటలు పండేవి కావని, రైతులకు యూరియాలు విత్తనాలు దొరకలేదని, రైతు ఆత్మహత్యలు జరిగేవని గుర్తు చేశారు నేడు కూడామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమం చేపట్ట లేదని ఒక తట్టెడుడు మన్ను కూడా తీయలేదని గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 180 కోట్ల రూపాయలను రద్దు చేశారని మండిపడ్డారు సిగ్గు లేకుండా గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం సిగ్గుచేటని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లి రద్దుచేసిన 180 కోట్ల రూపాయలను మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు రైతులకు సాగునీరు అందించాల్సింది పోయి, పోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద కాలువలు తవ్వాల్సింది పోయి రద్దయిన నిధులు ముఖ్యమంత్రి చేత మంజూరు చేయించాల్సింది పోయి రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో ఉంచాల్సింది పోయి సిగ్గు లేకుండా ఫామ్ హౌస్ దగ్గర ధర్నాలు చేయడం మీ చేతకాని తనానికి మీ అవివేకానికి నిదర్శనం అన్నారు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు చేసే ధర్నాలకు ప్రజలు ఎవరూ కూడా విశ్వసించారని గజ్వేల్ ప్రజలే మీపై ఉమ్మి వేస్తారని ఇలాంటి చేతకాని పనులు చేస్తే ప్రజలు చీకొడతారని ఇప్పటికైనా పనికిమాలిన పనులు మానుకొని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రద్దైన నిధులు వెంటనే తేవాలని కాంగ్రెస్ నిరుద్యోగులకు దమ్ముంటే కెసిఆర్ అభివృద్ధి చేసిన దాంట్లో 10 శాతమైన మీ అసమర్ధ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు
    1
    గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 5 ఐ 3 న్యూస్ /*
ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు వంటేరు ప్రతాప్ రెడ్డి  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 
మల్లన్నసాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్ లో చేసిన దీక్షలో ఇచ్చిన  హామీలు మరచారని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలను  మోసం చేస్తున్నారని మండిపడ్డారు
గతంలో వర్గల్ ఇండస్ట్రియల్ లో భూ సేకరణలో వేసుకొని కూర్చునీ కెసిఆర్ ప్రభుత్వంలో పది లక్షల ఇస్తున్నారని మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రకారం ఎకరానికి 60 లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉత్తంకుమార్ రెడ్డి , దామోదర్ రాజనర్సింహ గజ్వేల్ పర్యటనలకు వచ్చినప్పుడు వర్గల్ మండల రైతులతో పెద్ద ఎత్తున అడ్డుకొని నిరసన తెలుపుతామని హెచ్చరించారు
గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తారని ముఖ్యమంత్రి మెప్పుకోసం రాజకీయ లబ్ధి కోసం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉందని గజ్వేల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారని ఎద్దేవ చేశారు
గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పొద్దున లేచి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లితే ఆఫీసు బాయ్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ చైర్మన్ ల వరకు చాలావరకు ఖాళీగా ఉన్నాయని అక్కడ వెళ్లి ధర్నాలు చేసి ఉద్యోగాలు చేయాలని ఎద్దేవా చేశారు 
పదవుల కోసం తాపత్రయపడే గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు
గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు ఉద్యోగం మీద ఉన్న సోయి గజ్వేల్ అభివృద్ధి మీద లేదని మండిపడ్డారు 
మీరు చేసే ధర్నా ఎలా ఉందంటే ఆకాశానికి సున్నం  వేసే విధంగా మీ వెర్రి వేషాలు ఉన్నాయని తెలిపారు 
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న మొన్నటి వర్షాలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లకు పడిన  గుంతలు కూడా పూడ్చలేదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిలో జీరోగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అభివృద్ధి చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ విఫలమయ్యారని మండిపడ్డారు అభివృద్ధి చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు వేలాదికోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరగాయని, గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో 50 సంవత్సరాలు ముందుకు వెళ్లిందని గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు .
కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు కనిపియ్యకపోతే కంటి వెలుగు అద్దాలను మీ కండ్లకు పెట్టి చూపెడతామని తెలిపారు
గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ మల్లన్నసాగర్ ద్వారా మండుటల్లో సైతం రైతులకు సాగునీరు అందించిన నాయకుడు కేసీఆర్, ప్రతి ఇంటికి సురక్షితమైన గోదావరి నల్ల నీరు అందించిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు గజ్వేల్ కు రింగ్ రోడ్లు, ప్రతి గ్రామానికి డబుల్ రోడ్లు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫారెస్ట్ కళాశాల హార్టికల్చర్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మహతి ఆడిటోరియం ఐఓసి బిల్డింగులు,  ఎడ్యుకేషన్ హబ్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి,గ్రామాలలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామల పట్టణాల యొక్క రూపురేఖలను  మార్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అవినీతి లేకుండా నేరుగా ఇంటికి అందజేసిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు 
గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వేలాదికోట్లతో అభివృద్ధి జరిగితే 
కనీసం ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క శాతం అభివృద్ధి అయిన ఇప్పటివరకు చేశారా అని ప్రశ్నించారు. మీకు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు  అన్నారు 
గత డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్  ప్రభుత్వ హయాంలో  మహిళలు బిందెలతో బోర్ల దగ్గర నుండి నీళ్లు  మోసేవారని, కరెంటు లేక పంటలు పండేవి కావని, రైతులకు యూరియాలు విత్తనాలు దొరకలేదని, రైతు ఆత్మహత్యలు జరిగేవని  గుర్తు చేశారు
నేడు కూడామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమం చేపట్ట లేదని ఒక తట్టెడుడు మన్ను కూడా తీయలేదని గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 180 కోట్ల రూపాయలను రద్దు చేశారని మండిపడ్డారు 
సిగ్గు లేకుండా గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా  చేయడం సిగ్గుచేటని మీకు దమ్ము ధైర్యం ఉంటే  మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లి రద్దుచేసిన 180 కోట్ల రూపాయలను  మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు 
రైతులకు సాగునీరు అందించాల్సింది పోయి,  పోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద కాలువలు తవ్వాల్సింది పోయి రద్దయిన నిధులు ముఖ్యమంత్రి చేత మంజూరు చేయించాల్సింది పోయి రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో ఉంచాల్సింది పోయి సిగ్గు లేకుండా ఫామ్ హౌస్ దగ్గర ధర్నాలు చేయడం మీ చేతకాని తనానికి  మీ అవివేకానికి నిదర్శనం అన్నారు 
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు చేసే ధర్నాలకు ప్రజలు ఎవరూ కూడా విశ్వసించారని గజ్వేల్ ప్రజలే మీపై ఉమ్మి వేస్తారని ఇలాంటి చేతకాని పనులు చేస్తే ప్రజలు చీకొడతారని ఇప్పటికైనా పనికిమాలిన పనులు మానుకొని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రద్దైన నిధులు వెంటనే తేవాలని  కాంగ్రెస్ నిరుద్యోగులకు దమ్ముంటే కెసిఆర్ అభివృద్ధి చేసిన దాంట్లో 10 శాతమైన మీ అసమర్ధ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • విద్యతోనే సమాజంలో మార్పు, మెరుగైన విద్య అందించాలనే తపన మా ప్రభుత్వానిది: అసెంబ్లీ లో మంత్రి దమోదర రాజనర్సింహ
    1
    విద్యతోనే సమాజంలో మార్పు, మెరుగైన విద్య అందించాలనే 
తపన మా ప్రభుత్వానిది: అసెంబ్లీ లో మంత్రి దమోదర రాజనర్సింహ
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist Sangareddy, Telangana•
    1 hr ago
  • సర్పంచులకు సన్మానం
    1
    సర్పంచులకు సన్మానం
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.