Shuru
Apke Nagar Ki App…
పెనుగొండ మరియు రామగిరి ఏరియాలో అటవీ అధికారులు దగ్గరుండి చెట్లను వెళ్ళతో సహా తీసివేయుచున్న వీడియోస్ పెనుగొండ మరియు రామగిరి ఏరియాలో అటవీ అధికారులు దగ్గరుండి చెట్లను వెళ్ళతో సహా తీసివేయుచున్న వీడియోస్
AMS AP NEWS
పెనుగొండ మరియు రామగిరి ఏరియాలో అటవీ అధికారులు దగ్గరుండి చెట్లను వెళ్ళతో సహా తీసివేయుచున్న వీడియోస్ పెనుగొండ మరియు రామగిరి ఏరియాలో అటవీ అధికారులు దగ్గరుండి చెట్లను వెళ్ళతో సహా తీసివేయుచున్న వీడియోస్
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సీఐటీయు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. సీఐటీయు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నంద్యాల జిల్లాలో జరుగు సీఐటీయు రాష్ట్ర మహాసభలు ఈ నెల 17,18,19.న జరుగు మహాసభల పోస్టర్లను విడుదల చేస్తున్న సీఐటీయు నాయకులు సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి GL నరసింహులు, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, బిల్డింగ్ జిల్లా కార్యదర్శి సాంబశివ. జిల్లా కోశాధికారి అంకె ముత్యాలు, బీడీ రంగం జిల్లా కార్యదర్శి బాబ్జాన్. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు, సీఐటీయు ఆఫీస్ కార్యదర్శి సిద్దు, సాయినాథ్, తదితర కార్మికులు పాలుగోన్నారు.4
- ఇంటర్ విద్యార్థిని కీర్తనను కిరాతకంగా చంపిన నిందితుడు వెంకటేష్... పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఘటనలో... గాయపడి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు... శివయ్య, బాల నరసింహులను... జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పరామర్శించారు.1
- ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు, మండల నాయకులు, మరియు కార్యకర్తలు…..అనంతరం మీడియాతో మాట్లాడినారు……… YSR Congress Party - YSRCP YSRCP Social Media YS Jagan Mohan Reddy YS Avinash Reddy1
- చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడు జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణ టవర్ క్లాక్ పక్కన వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, మురళి, సోమచంద్రారెడ్డి, చెంగారెడ్డి, ముజ్జు, జాఫర్, షాము తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.1
- కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం. వద్ద ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన. అల్లా బగస్ అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక వివరాలు ప్రకారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అల్లా బగస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.1
- 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో మన నారీశక్తి భాగస్వామ్యం అత్యంత కీలకం. మహిళా సాధికారత, చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 16-18 తేదీల్లో పార్లమెంట్లో చేపట్టబోయే ఈ చారిత్రక ఘట్టాన్ని అందరం కలిసి ఉత్సవంగా జరుపుకుందాం అని. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ.. ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తోందని ఉద్ఘాటించారు. చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే ఆయా ప్రాంతాలు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థిక, విద్య, ఉపాధి వంటి అన్ని రంగాల్లో తమ మార్క్ చూపిస్తారని వివరించారు. భారత ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారన్నారు. మహిళలకు గౌరవాన్ని పెంచాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఎంతో సమయం లేదని.. కానీ మహిళా శక్తికి రాజకీయ శక్తి తోడైతే వికసిత్ భారత్ లక్ష్యానికి సులువుగా చేరుకోవచ్చని వివరించారు. మహిళలను తక్కువ అంచనా వేస్తున్నారనే అపవాదును దేశానికి తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగిశెట్టి సుప్రజ పేర్కొన్నారు.1
- బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్ట శివ నీలకంఠ ముఖ్య అతిథిగా ఆశీర్వాదాలు1
- పెనుగొండ మరియు రామగిరి ఏరియాలో అటవీ అధికారులు దగ్గరుండి చెట్లను వెళ్ళతో సహా తీసివేయుచున్న వీడియోస్3