logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

kochipadu man

2 hrs ago
user_Mannem anilkumar
Mannem anilkumar
అద్దంకి, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

kochipadu man

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Raveendra Nuthalapati
    1
    Post by Raveendra Nuthalapati
    user_Raveendra Nuthalapati
    Raveendra Nuthalapati
    అద్దంకి, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    49 min ago
  • Post by Mannem anilkumar
    2
    Post by Mannem anilkumar
    user_Mannem anilkumar
    Mannem anilkumar
    అద్దంకి, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ప్రతి సోమవారం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి వేల సంఖ్యలో రోగులు వస్తుండగా ఓపి రిజిస్ట్రేషన్కు కేవలం 2 కౌంటర్లు మాత్రమే ఉండటంతో గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోందని మల మహానాడు అధ్యక్షుడు వసంతరావు వాపోయారు. మందులకోసం కూడా 2 కౌంటర్లు ఉండటంతో ఆలస్యం అవుతోంది. డాక్టర్లను కలవడానికి కూడా దీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోందని, ముఖ్యంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    ప్రతి సోమవారం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి వేల సంఖ్యలో రోగులు వస్తుండగా ఓపి రిజిస్ట్రేషన్కు కేవలం 2 కౌంటర్లు మాత్రమే ఉండటంతో గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వస్తోందని మల మహానాడు అధ్యక్షుడు వసంతరావు వాపోయారు. మందులకోసం కూడా 2 కౌంటర్లు ఉండటంతో ఆలస్యం అవుతోంది. డాక్టర్లను కలవడానికి కూడా దీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోందని, ముఖ్యంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మచిలీపట్నం సుకర్లాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    మచిలీపట్నం సుకర్లాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • గ్రామానికి జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దు అని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణ రెడ్డి కూటమి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఓ దినపత్రికలో రెండు రోజుల క్రితం వచ్చిన వార్తకి సంబంధించి టిడిపి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలి రోడ్డు నిర్మాణం అప్పుడే అందరి దగ్గర సలహాలు తీసుకుని పనులు ప్రారంభించామని. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారమే వారందరూ కట్టుబడి ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యే న్యాయం చేస్తుందని ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించటం సబబు కాదని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మీడియా పూర్వకంగా తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి మన కోవూరు ఎమ్మెల్యేఎమ్మెల్యే శాంతమ్మ అండగా ఉంటుందని వారందరికీ తగు న్యాయం చేస్తుందని మీడియా పూర్వకంగా తెలిపారు
    1
    గ్రామానికి జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దు అని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణ రెడ్డి కూటమి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఓ దినపత్రికలో రెండు రోజుల క్రితం వచ్చిన వార్తకి సంబంధించి టిడిపి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలి రోడ్డు నిర్మాణం అప్పుడే అందరి దగ్గర సలహాలు తీసుకుని పనులు ప్రారంభించామని. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారమే వారందరూ కట్టుబడి ఉన్నారు తొమ్మిది మంది ఎమ్మెల్యే న్యాయం చేస్తుందని ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించటం సబబు కాదని టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మీడియా పూర్వకంగా తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి మన కోవూరు ఎమ్మెల్యేఎమ్మెల్యే శాంతమ్మ అండగా ఉంటుందని వారందరికీ తగు న్యాయం చేస్తుందని మీడియా పూర్వకంగా తెలిపారు
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • NLG: నల్గొండ నుంచి దేవరకొండ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో సాగర్ ఎక్స్ రోడ్ సమీపంలోని రహదారిపై గతంలో కురిసిన వర్షాలకు, ట్రాక్టర్ల ద్వారా కింద పడుతున్న ఇసుక పేరుకుపోయింది. దీంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై మేటలు వేసి ఉన్న ఇసుకను తొలగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    1
    NLG: నల్గొండ నుంచి దేవరకొండ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో సాగర్ ఎక్స్ రోడ్ సమీపంలోని రహదారిపై గతంలో కురిసిన వర్షాలకు, ట్రాక్టర్ల ద్వారా కింద పడుతున్న ఇసుక పేరుకుపోయింది. దీంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై మేటలు వేసి ఉన్న ఇసుకను తొలగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    1 hr ago
  • మునుగోడు నియోజకవర్గంలో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తన మాతృమూర్తి *కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్* ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి తన ప్రాంత ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రి ని వినియోగిస్తున్నారు... ఈ అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రిలో అప్పటికప్పుడు వివిధ రకాల వ్యాధి నిర్ధారక పరీక్షలు నిర్వహిస్తారు... కంటి పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న చాలా ఎక్కువ మందిలో వివిధ రకాల రుగ్మతలు ఉండడం వల్ల ఆపరేషన్లకు ఎంపిక కాకుండా వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితిని గమనించిన గౌరవ ఎమ్మెల్యే ఏ ఒక్కరూ ఏ చిన్న రుగ్మతతో వెను దిరిగిపోవద్దనే సంకల్పంతో వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి వాటి రిజల్ట్ ను వెంటనే ఇచ్చే విధంగా ఈ మినీ మొబైల్ ఆస్పత్రిని నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు... ఈ మినీ మొబైల్ ఆస్పత్రిలో సి బి పి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే లాంటి సౌకర్యాలు ఉన్నాయి... ఇప్పటివరకు 12 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 9034 మందికి కంటి పరీక్షలు జరిపి 1970 మందికి సక్సెస్ ఫుల్ గా కంటి పరీక్షలు చేయించారు.. 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో మినీ మొబైల్ ఆసుపత్రి ని ఉపయోగించి ప్రజలకు అన్ని రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు. కడుపున పుట్టిన వాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా మారి తన సొంత ఖర్చుతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తూ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా జరిపిస్తున్నారు.. వచ్చిన ప్రతి ఒక్క పేషంట్ కి కడుపునిండా భోజనం తినిపించి మరి తమ ఇంటి వరకు దిగబెడుతుండడంతో ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు...
    2
    మునుగోడు నియోజకవర్గంలో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని  తన మాతృమూర్తి  *కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్* ఆధ్వర్యంలో  ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు మరో అడుగు ముందుకేసి తన ప్రాంత ప్రజల ఆరోగ్యాలు బాగుండాలని  దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక  సాంకేతికత కలిగిన  మినీ మొబైల్ ఆసుపత్రి ని వినియోగిస్తున్నారు... ఈ అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రిలో  అప్పటికప్పుడు వివిధ రకాల వ్యాధి నిర్ధారక పరీక్షలు నిర్వహిస్తారు...
కంటి పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్న చాలా ఎక్కువ మందిలో  వివిధ రకాల రుగ్మతలు ఉండడం వల్ల ఆపరేషన్లకు ఎంపిక కాకుండా  వెనుతిరిగి వెళ్తున్న పరిస్థితిని గమనించిన గౌరవ ఎమ్మెల్యే ఏ ఒక్కరూ ఏ చిన్న  రుగ్మతతో   వెను దిరిగిపోవద్దనే సంకల్పంతో  వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి వాటి రిజల్ట్ ను వెంటనే ఇచ్చే విధంగా ఈ మినీ మొబైల్ ఆస్పత్రిని నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు... ఈ మినీ మొబైల్ ఆస్పత్రిలో సి బి పి, ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే లాంటి సౌకర్యాలు ఉన్నాయి...
ఇప్పటివరకు 12 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 9034 మందికి కంటి పరీక్షలు జరిపి 1970 మందికి సక్సెస్ ఫుల్ గా కంటి పరీక్షలు చేయించారు.. 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో మినీ మొబైల్ ఆసుపత్రి ని ఉపయోగించి ప్రజలకు  అన్ని రకాల వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నారు.
కడుపున పుట్టిన వాళ్లే పట్టించుకోని ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి  పెద్దకొడుకులా మారి తన సొంత ఖర్చుతో ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తూ ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా జరిపిస్తున్నారు.. వచ్చిన ప్రతి ఒక్క పేషంట్ కి కడుపునిండా భోజనం తినిపించి మరి తమ ఇంటి వరకు దిగబెడుతుండడంతో ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    2 hrs ago
  • గిద్దలూరు పట్టణ వాసులకు మరియు ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇంటి పన్ను (ప్రాపర్టీ టాక్స్) బకాయిల మీద పడిన వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ అద్భుత అవకాశాన్ని గిద్దలూరు పట్టణ ప్రజలు ఉపయోగించుకొని తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కమిషనర్ రమణబాబు విజ్ఞప్తి చేశారు.
    1
    గిద్దలూరు పట్టణ వాసులకు మరియు ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు తెలిపారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇంటి పన్ను (ప్రాపర్టీ టాక్స్) బకాయిల మీద పడిన వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ అద్భుత అవకాశాన్ని గిద్దలూరు పట్టణ ప్రజలు ఉపయోగించుకొని తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కమిషనర్ రమణబాబు విజ్ఞప్తి చేశారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.