logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వరంగల్:వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఉన్న బీరన్న గొర్రెల సహకార సంఘం నూతన చైర్మన్ ఎన్నిక కురుమ కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సంఘ అభివృద్ధి, గొర్రెల పెంపకదారుల సంక్షేమమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో సభ్యుల ఏకాభిప్రాయంతో చిక్కోండ రవిను ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆయనపై సంఘ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తూ, సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సంఘ కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసే సభ్యులుగా కామిండ్ల లింగాలు కం చాల కొంరట్లో, చెవుల్ల దేవేందర్, మల్లల్లాలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సభ్యులు అభినందిస్తూ, భవిష్యత్తులో సంఘం మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

4 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
4 hrs ago

వరంగల్:వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఉన్న బీరన్న గొర్రెల సహకార సంఘం నూతన చైర్మన్ ఎన్నిక కురుమ కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సంఘ అభివృద్ధి, గొర్రెల పెంపకదారుల సంక్షేమమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో సభ్యుల ఏకాభిప్రాయంతో చిక్కోండ రవిను ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆయనపై సంఘ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తూ, సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సంఘ కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసే సభ్యులుగా కామిండ్ల లింగాలు కం చాల కొంరట్లో, చెవుల్ల దేవేందర్, మల్లల్లాలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సభ్యులు అభినందిస్తూ, భవిష్యత్తులో సంఘం మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • 95 ఏళ్లలో తగ్గేదే లేదంటూ తాటి చెట్లు ఎక్కుతూ కల్లుగీస్తున్న కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొండ నారాయణ గౌడ్
    1
    95 ఏళ్లలో తగ్గేదే లేదంటూ తాటి చెట్లు ఎక్కుతూ కల్లుగీస్తున్న కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొండ నారాయణ గౌడ్
    user_చొప్పదండి అప్డేట్స్
    చొప్పదండి అప్డేట్స్
    Reporter చొప్పదండి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • నిజాంపేటలో దట్టమైన పొగ మంచు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం దట్టమైన పొగ మంచు కురవడంతో రామాయంపేట సిద్దిపేటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పొగ మంచు కారణంగా వాహనదారులు లైట్లు డిప్పర్లు వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. కొత్త కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో మంచు ప్రభావం మేఘాలు మబ్బులు కమ్ముకోవడం జరుగుతుంది. ఈ పొగ మంచుకు ప్రజలు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
    1
    నిజాంపేటలో దట్టమైన పొగ మంచు
నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం దట్టమైన పొగ మంచు కురవడంతో రామాయంపేట సిద్దిపేటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పొగ మంచు కారణంగా వాహనదారులు లైట్లు డిప్పర్లు వేసుకుని ప్రయాణం సాగిస్తున్నారు. కొత్త కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో మంచు ప్రభావం మేఘాలు మబ్బులు కమ్ముకోవడం జరుగుతుంది. ఈ పొగ మంచుకు ప్రజలు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
    user_Jeedi Chandrakanthgoud
    Jeedi Chandrakanthgoud
    Journalist నిజాంపేట, మెదక్, తెలంగాణ•
    21 hrs ago
  • భక్తి మార్గ ముఖ్యమైంది భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని శ్రీ త్రిదండి దేవానాథ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. శనివారం జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న నర నారాయణస్వామి వారి దేవాలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    భక్తి మార్గ ముఖ్యమైంది
భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని శ్రీ త్రిదండి దేవానాథ రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. శనివారం జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న నర నారాయణస్వామి వారి దేవాలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తి మార్గం అన్నిటికంటే ముఖ్యమైందని తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక సమావేశం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల పైన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలో వార్డులు, ఇతర ఎన్నికల అంశాల పైన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
    1
    మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక సమావేశం 
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల పైన జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలో వార్డులు, ఇతర ఎన్నికల అంశాల పైన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
    user_RAMESH DEVUNOORI
    RAMESH DEVUNOORI
    సీనియర్ జర్నలిస్టు... ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • తెలంగాణ ధూంధాం కళాకారులకు జీవన భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి :- సిర్పూర్ ఏమైల్యే. కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్లో నూతన సంవత్సరం సందర్భంగా మోక్షిత డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ధూంధాo గద్దర్ అవార్డుల మహోత్సవంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డా.వెన్నెల గద్దర్ తో కలిసి పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కళాకారులకు జీవన భృతి మరియు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. తాను గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావించానని తెలిపారు.అనంతరం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించి ధూంధాం ఆట, పాటను తిలకించారు.ఈ కార్యక్రమంలో సిద్ధంశెట్టి సుహాసిని, డా.విద్యాసాగర్, సింగర్లు దరువు అంజన్న, దరువు ఎల్లయ్య, అంతడపుల నాగరాజు, కొప్పర్తి సురేందర్, శిరీష, డ్యాన్సర్లు డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
    2
    తెలంగాణ ధూంధాం కళాకారులకు జీవన భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి :- సిర్పూర్ ఏమైల్యే.
కాగజ్ నగర్  పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లు క్రికెట్ గ్రౌండ్లో నూతన సంవత్సరం సందర్భంగా మోక్షిత డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ధూంధాo గద్దర్ అవార్డుల మహోత్సవంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డా.వెన్నెల గద్దర్ తో కలిసి పాల్గొన్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కళాకారులకు జీవన భృతి మరియు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలని కోరారు. తాను గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావించానని తెలిపారు.అనంతరం గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించి ధూంధాం ఆట, పాటను తిలకించారు.ఈ కార్యక్రమంలో సిద్ధంశెట్టి సుహాసిని, డా.విద్యాసాగర్, సింగర్లు దరువు అంజన్న, దరువు ఎల్లయ్య, అంతడపుల నాగరాజు, కొప్పర్తి సురేందర్, శిరీష, డ్యాన్సర్లు డోంగ్రి సంతోష్, మేడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • *సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.* Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో
    1
    *సర్జరీ లేకుండా కడుపులో మింగిన పెన్నున్ని తీసిన 
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.*
Shot News: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 ఏళ్ల క్రితం మింగిన పెన్నును.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు.ఈ టీమ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్
డాక్టర్ నాగూర్ భాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు...... సుమన్ టీవీ సౌజన్యంతో
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • వరంగల్:వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఉన్న బీరన్న గొర్రెల సహకార సంఘం నూతన చైర్మన్ ఎన్నిక కురుమ కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సంఘ అభివృద్ధి, గొర్రెల పెంపకదారుల సంక్షేమమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో సభ్యుల ఏకాభిప్రాయంతో చిక్కోండ రవిను ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆయనపై సంఘ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తూ, సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సంఘ కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసే సభ్యులుగా కామిండ్ల లింగాలు కం చాల కొంరట్లో, చెవుల్ల దేవేందర్, మల్లల్లాలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సభ్యులు అభినందిస్తూ, భవిష్యత్తులో సంఘం మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
    1
    వరంగల్:వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఉన్న బీరన్న గొర్రెల సహకార సంఘం నూతన చైర్మన్ ఎన్నిక కురుమ కుల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సంఘ అభివృద్ధి, గొర్రెల పెంపకదారుల సంక్షేమమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో సభ్యుల ఏకాభిప్రాయంతో చిక్కోండ రవిను ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆయనపై సంఘ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తూ, సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా సంఘ కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసే సభ్యులుగా కామిండ్ల లింగాలు కం చాల కొంరట్లో, చెవుల్ల దేవేందర్, మల్లల్లాలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని సభ్యులు అభినందిస్తూ, భవిష్యత్తులో సంఘం మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • తగ్గేదేలేదంటున్న గోపాలరావు పేట వృద్ధా గీత కార్మికుడు కొండ నారాయణ గౌడ్ స్టోరీ చూడండి
    1
    తగ్గేదేలేదంటున్న గోపాలరావు పేట వృద్ధా గీత కార్మికుడు కొండ నారాయణ గౌడ్ స్టోరీ చూడండి
    user_చొప్పదండి అప్డేట్స్
    చొప్పదండి అప్డేట్స్
    Reporter గంగాధర, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • అందరూ ఆహ్వానితులే .... ఆదివారం బోర్లం గ్రామానికి శ్రీ సమర్థ సద్గురు దుబ్బాక మహారాజ్ రాక.... కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఆదివారం రామనామస్మరణ గురు వందనం కార్యక్రమానికి పురస్కరించుకుని శ్రీ సమర్థ సద్గురు మహారాజ్ దుబ్బాక వారు బాన్సువాడ లోని ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రాంగణ మంతా పంచామృతలతో అభిషేకం గావించి ముహూర్తాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే సుమారు 5000 పైబడి భక్తులు రావచ్చని బోర్లం గ్రామస్తులు అంచనా వేస్తున్నారు దానికిగాను కావలసిన వస్తువులను ఏర్పాట్లు పూర్తయ్యాయని గ్రామస్తులు తెలియజేశారు కావున ప్రతి ఒక్కరు తప్పకుండా గురువందనం రామనామస్మరణకి ప్రోగ్రాం కి హాజరై విజయవంతం చేయాల్సిందిగా బోర్లం గ్రామస్తులు కోరుతున్నారు
    1
    అందరూ ఆహ్వానితులే ....
ఆదివారం బోర్లం గ్రామానికి శ్రీ సమర్థ సద్గురు దుబ్బాక మహారాజ్ రాక....
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఆదివారం రామనామస్మరణ గురు వందనం కార్యక్రమానికి పురస్కరించుకుని శ్రీ సమర్థ సద్గురు మహారాజ్ దుబ్బాక వారు బాన్సువాడ లోని ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రాంగణ మంతా పంచామృతలతో అభిషేకం గావించి ముహూర్తాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే సుమారు 5000 పైబడి భక్తులు రావచ్చని బోర్లం గ్రామస్తులు అంచనా వేస్తున్నారు దానికిగాను కావలసిన వస్తువులను ఏర్పాట్లు పూర్తయ్యాయని గ్రామస్తులు తెలియజేశారు కావున ప్రతి ఒక్కరు తప్పకుండా గురువందనం రామనామస్మరణకి ప్రోగ్రాం కి హాజరై విజయవంతం చేయాల్సిందిగా బోర్లం గ్రామస్తులు కోరుతున్నారు
    user_Public news
    Public news
    Banswada, Kamareddy•
    58 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.